Home » TRAI
టీవీ వీక్షకులు తమకు నచ్చిన ఛానళ్లను ఎంచుకోనే అవకాశం ఉంది. ట్రాయ్.. బెస్ట్ ఫిట్ ప్లాన్ కింద ఛానళ్ల ఎంపికపై గడువు తేదీని మార్చి 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
టీవీ వీక్షకుల నుంచి బెస్ట్ ఫిట్ ప్లాన్ ఎంచుకోవాలంటూ టీవీ యూజర్ల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూల్ చేయొద్దని ఆపరేటర్లను ట్రాయ్ హెచ్చరించింది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కొత్త టారిఫ్ విధానం కింద గతంలో జనవరి 31వరకు ఛానళ్ల జాబితాను ఎంచుకునేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది. మార్చి 31,2019వరకు యూజర్లు తమకు కావాల్సిన ఛానళ్లను ఎంచుకోవచ్చని తెలిపింది. ఛానళ్లను
టెలివిజన్ కేబుల్, డీటీహెచ్ ప్రసారాలపై టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తెచ్చిన కొత్త నిబంధనలు DTH ఆపరేటర్లు, లోకల్ కేబుల్ ఆపరేటర్లకు పెద్ద తలనొప్పిగా మారాయి.
దేశవ్యాప్తంగా దూర్ దర్శన్ యాదగిరి (డిడి యాదిగిరి)కి చోటు దక్కలేదు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో డిడి యాదగిరి ఛానల్ ఇక చూడలేం. ఎందుకంటే..
మొబైల్ టెలికం రంగంలో జియో తన హవా కొనసాగిస్తూనే ఉంది. గతేడాది నవంబర్ లో జియో లొ కొత్తగా 88.01 లక్షలమంది వినియోగదారులు చేరారు.
తెలుగు టీవీ ఛానళ్ల ప్రేక్షకులకు చేదు వార్త. ఫిబ్రవరి 1 నుంచి తెలుగు ఛానళ్లు నిలిచిపోనున్నాయి. తెలుగు ఛానళ్లను నిలిపివేయాలని లోకల్ కేబుల్ ఆపరేటర్లు నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ : సంక్రాంతి పండగవేళ బుల్లితెర వీక్షకులకు గుడ్ న్యూస్. ట్రాయ్ నిబంధనలతో గందరగోళమౌతున్న వారికి ఇదొక మంచి ఆఫర్ అనే చెప్పాలి. ట్రాయ్ మంచి కబురు అందించింది. ఏవైనా వంద ఉచిత ఛానళ్లు లేదంటే ప్రేక్షకులు కోరకునే 100 పే ఛానళ్లను రూ. 153కే అందించాల
ట్రాయ్ తీరుపై కేబుల్ ఆపరేటర్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంపై గుర్రుగా ఉన్న తెలుగు రాష్ట్రాల ఎంఎస్ఓ, ఆపరేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ట్రాయ్ తీరుపై కేబుల్ ఆపరేటర్ల సంఘం ఫైర్ అవుతోంది. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంపై గుర్రుగా ఉన్న తెలుగు రాష్ట్రాల ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.