Home » TRAI
కేబుల్ టీవీ ప్రేక్షకులు తక్కువ ధరకే ఎక్కువ ఛానళ్లు చూసేలా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యూటారిఫ్ ఆర్డర్లో సవరణలు చేసింది. ఈ కొత్త సవరణల ప్రకారం కేబుల్ ఆపరేటర్లు తమ వినియోగదారులకు దాదాపు 200 ఛానళ్లు న�
ఏడాది కాలంలో భారత దేశంలో వైర్లెస్ డేటా వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని ట్రాయ్ వెల్లడించింది. 2014లో భారతీయ కస్టమర్లు 82.8 కోట్ల గిగాబైట్స్ (జీబీ) డేటా వాడితే.. 2018 వచ్చే సరికి ఇది 4,640 కోట్ల జీబీకి చేరిందని ట్రాయ్ లెక్కలు చెబుతున్నాయి. ప్రప�
మొబైల్ వినియోగదారులకు ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయం మొబైల్ యూజర్లను నిరాశకు గురి చేసింది. ప్రస్తుతం చెల్లిస్తున్న ఐయూసీ(ఇంటర్ కనెక్ట్
టెలికం దిగ్గజాలు మొబైల్ సర్వీసు టారిఫ్ రేట్లను పెంచడంపైనే దృష్టిసారించాయి. ఒక్కొక్కటిగా తమ మొబైల్ ఫోన్ కాల్స్, డేటా ప్లాన్లపై ధరలను పెంచాలని నిర్ణయించాయి. ఇప్పటికే వోడాపోన్-ఐడియా, భారతీ ఎయిర్ టెల్ టెలికోలు తమ టారిఫ్ రేట్లను పెంచుతున్నట్
టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ మొబైల్ కాల్స్, ల్యాండ్ లైన్ ఫోన్ కాల్ రింగ్ టైమ్ ఫిక్స్ చేసింది. మొబైల్ కాల్స్పై 30 సెకన్ల పాటు రింగ్ టైమ్ ఫిక్స్ చేయగా, ల్యాండ్ లైన్ ఫోన్ కాల్స్ పై 60 సెకన్ల పాటు రింగ్ టైమ్ ఫిక్స్ చేసింది. మొబైల్, ల్యాండ్ లైన్స్ క�
రిలయన్స్ జియో మరో రికార్డు సృష్టించింది. 4G మొబైల్ బ్రాడ్ బ్యాండ్ చార్ట్లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది.
కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్లకు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ సోమవారం (ఏప్రిల్ 22, 2019) హెచ్చరికలు జారీ చేసింది.
DishTV (డీటీహెచ్) వినియోగదారులకు గుడ్ న్యూస్. డిష్ టీవీ ఆపరేటర్లు.. తమ వినియోగదారులకు బేస్ ప్యాక్ పై అందించే ఫ్రీ టూ ఎయిర్ (FTA) ఛానళ్లను అన్ లిమెటెడ్ గా అందిస్తున్నారు.
పాకిస్తాన్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్పై అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపిస్తున్నారు. కొందరు అభినందన్ హెయిర్ స్టైల్ ఫాలో అవుతుంటే… మరికొందరు చీరలు తయారు చేస్తూ తమ అభిమానాన్�
కామా తురాణాం.. న భయం.. న లజ్జ.. అన్నారు పెద్దలు.. అందుకేనేమో.. ఎలాంటి బెరుకు లేకుండా మన దేశంలో నీలిచిత్రాల వీక్షణం సాగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. పోర్న్ సైట్లు పక్కదారుల్లో మరీ నెట్టింట్లోకి అడుగు