Home » Trial
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఉపశమనం దక్కింది. మార్చి 9న విచారణను ఈడీ వాయిదా వేసింది. కవిత లేఖపై స్పందించిన ఈడీ.. విచారణను మార్చి11వ తేదీకి వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కస్టడీ ముగియడంతో గౌతమ్ మల్హోత్రాను ఈడీ అధికారులు కోర్టులో హాజరు పరిచారు.
గత ఐదేళ్లుగా రాజకీయ నేతలపై 2 వేలకు పైగా కేసులు పెంగింగ్ లో ఉన్నాయని సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా తెలిపారు. వీటిపై తక్షణమే వాదనలు వినాలని అభ్యర్థించారు.
కోవాక్సిన్, కోవిషీల్డ్ టీకాలు తీసుకున్నవ్యక్తులకు బుస్టార్ డోస్ గా ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇది ఒమిక్రాన్ నుంచి రక్షణ అందిస్తుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి.
మరియమ్మ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ పూర్తైంది. ఈ కేసులో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ హైకోర్టుకు హాజరయ్యారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ తీగ లాగుతోంది. డ్రగ్స్, మనీ లాండరింగ్ కేసులో 12 మందికి నోటీసులు ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ముగ్గురిని విచారించింది.
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పెగాసస్ స్పై వేర్ హ్యాకింగ్ అంశంపై విచారణకు జరిపేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. పెగాసస్ ద్వారా ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారంటూ, దీనిపై విచారణ జరపాలంటూ సీనియర్ జర్నలిస్టులు, ఎన్. రామ్,
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న దేవరయాంజల్ భూముల వ్యవహారం హైకోర్టుకు చేరింది.
23... ఈ నెంబర్ వింటేనే టీడీపీ నేతలు గజగజ వణికిపోతున్నారు. ఒకప్పుడు ఎన్డీయే కన్వీనర్గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ చంద్రబాబుకు 23 నెంబర్ అస్సలు కలిసిరావడం లేదు.
COVID-19 vaccine trial in pregnant women: కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న ఫైజర్(pfizer), బయోటెక్(BioNtech) కీలక ప్రకటన చేశాయి. గర్భిణుల కోసం కరోనా వ్యాక్సిన్ చేస్తున్నామని, ఇందులో భాగంగా గర్భిణులపై ట్రయల్స్ చేస్తున్నట్టు తెలిపాయి. ఫైజర్, బయోటెక్ ఉత్పత్తి చేసిన కరోనా టీకాన�