-
Home » Trichy
Trichy
ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసి.. చివరకు సురక్షితంగా ల్యాండైన ఎయిరిండియా విమానం
అనంతరం ఎమర్జెన్సీ అని ప్రకటించారు. తిరుచ్చి విమానాశ్రయాన్ని అప్రమత్తం చేసి, అత్యవసర ల్యాండింగ్ చేస్తామని తెలిపారు.
Tamil Nadu: మహిళా ప్రొఫెసర్పై దాడి.. నడి రోడ్డుపై లాక్కెళ్లి మరీ దుండగుడి దారుణం
అన్నా యూనివర్సిటీలో సీతా లక్ష్మి అనే 53 ఏళ్ల మహిళ ప్రొఫెసర్గా పని చేస్తుంది. ఆమె తిరుచ్చిలో ఆదివారం ఒక స్కూల్ దగ్గర రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో సెంథిల్ కుమార్ అనే వ్యక్తి ఆమెపై ఒక కలపతో తయారు చేసిన దుంగతో తలపై కొట్టాడు.
Cyber Scam: ‘కౌన్ బనేగా కరోడ్పతి’ పేరిట సైబర్ మోసం… తొమ్మిది లక్షలు పోగొట్టుకున్న తమిళనాడు మహిళ
‘కౌన్ బనేగా కరోడ్పతి’ లక్కీ డ్రాలో విజేతగా నిలిచావంటూ ఒక మహిళను నమ్మించారు సైబర్ కేటుగాళ్లు. రూ.35 లక్షల నగదు, బీఎండబ్ల్యూ కారు గెలిచావని, వీటిని సొంతం చేసుకోవాలంటే రూ.9 లక్షలు పన్నులు చెల్లించాలని సూచించారు. వెంటనే ఆమె వారు అడిగినంత డబ్బు ట్�
One Rupee Dosa: రూపాయికే దోసె.. కడుపు నిండా పెట్టేందుకే.. అభిమానంతోనే!
రజినీకాంత్ సినిమా విడుదల అంటే అభిమానులకు పండగే.. సౌత్ ఇండియాలో రజినీకాంత్ సినిమాలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
oneT shirt only 50 paisa : 50పైసలకే టీ షర్టు..ఎగబడ్డ జనాలు..రంగంలోకి దిగిన పోలీసులు
ఒక్క టీ కేవలం 50 పైసలు అని ప్రకటించిందో ఓ షోరూమ్. దీంతో జనాలు కరోనా నిబంధనల్ని గాలికొదిలేసి మరీ భారీగా ఎగబడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి..
Sudesi App : కార్పొరేట్ యాప్లకు పోటీగా ఆటోడ్రైవర్ల సొంత యాప్..!
కార్పొరేట్ యాప్ లకు పోటీగా ఆటోడ్రైవర్లంతా కలిసి సొంత యాప్ లాంచ్ చేశారు. అదే.. సుదేశీ యాప్ (Sudeshi App).
సినిమా సీన్ తలపించిన లారీ దొంగతనం
lorry theft in trichy : తమిళనాడులోని తిరుచ్చిలో లారీ దొంగతనం జరిగింది. సినిమా సీన్ ను తలపించేలా…. పోలీసులు లారీని 60 కిలోమీటర్లు వెంబడించి పట్టుకున్నారు. మూడు కార్లలో దొంగ వెంటబడ్డ పోలీసులు… అరియమంగళంలో దొంగను అదుపులోకి తీసుకున్నారు. దొంగను అరెస్ట్ చ�
పరీక్షలు రాసేందుకు వచ్చిన సాయి పల్లవి
తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో నటిస్తూ అభిమానులు మెప్పిస్తున్న నటి సాయి పల్లవి పరీక్షలు రాసింది. ఎగ్జామ్ సెంటర్ లోకి వచ్చిన సాయి పల్లవిని చూసి ఇతరులు ఆశ్చర్యపోయారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. మాస్క్ ధరించిన ఈ బ్యూటీ..చిరునవ్వు పలకరిస్తూ..
దొంగ తెలివి : దోపిడీ తర్వాత సీసీటీవీ ఫుటేజీ ఎత్తుకెళ్లారు
చెన్నై: తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని సమయపురం పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులో దొంగలు పడ్డారు. బ్యాంకులోని లాకర్లు ఓపెన్ చేసి 10 కోట్ల