Home » TRS Government
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ పభుత్వంపై ఆసక్తికర విమర్శలు చేశారు. నేను రోజుకు రెండు మూడు కిలోల తిట్లు తింటుంటాను అందుకే నిర్విరామంగా ఎన్ని రాష్ట్రాలు తిరిగినా అలిసిపోను అంటూ ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బేగంపేట
తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ బేగంపేటలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడేతూ..తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నా.. అవినీతి చేసేవారిని వదిలి పెట్టను..అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. దోచుకున్న వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే ల�
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. నా ప్రైవసీని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఎలాంటి అనైతిక కార్యక్రమాలకు నేనే పాల్పడలేదు. ప్రగతిభవన్లా కాకుండా రాజ్ భవన్ తల�
గవర్నర్ నుంచి ఎలాంటి లేఖ రాలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంత్రి వ్యాఖ్యలను రాజ్ భవన్ వర్గాలు ఖండించాయి. సమాచారం ఇచ్చామని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలపై రగడ జరుగుతోంది. నిఘా వర్గాలను మందలించే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ సరిపోవడం లేదా అంటూ కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ అధికార టీఆర్ఎస్ నేతలను ఉ�
టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు (పీఎఫ్ఐ కుట్ర చేస్తోందని..టీఆర్ఎస్,ఎంఐఎం కలిసి కుట్ర చేస్తోంది అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుక
టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సీరియస్ అయ్యారు. అవినీతిపై ప్రశ్నిస్తే.. అరెస్టులా? అని నిలదీశారు. నాడు వైఎస్ రాజశేఖర్రెడ్డిని కుట్ర చేసి చంపారన్న ఆమె..నేడు తనను కూడా చంపాలనుకుంటున్నారని కీల�
గ్యాంగ్ స్టర్ నయీంకు చెందిన వేలకోట్ల రూపాయలు..స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు ఏమయ్యాయి? అని బీజేపీ నేత బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. నయీం డైరీలో ఏముంది? అనే విషయాలన్ని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చెప్పారు. జూబ్లీ హిల్స్ లో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో దోషులను శిక్షించే వరకు బిజెపి ఉద్యమిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
PM Narendra Modi Speech:ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో సీఎం కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. బీజేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో పాల్గొన్న సందర్భంగా కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయింది అంటూ విమర్శలు కురిపించారు. ఒక కుటుంబం చేత