Home » TRS Meeting
బీజేపీతో చావోరేవో తేల్చుకుంటామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆరుగురు మంత్రులు, పార్లమెంట్ సభ్యుల బృందంతో రేపు ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు.
హైదరాబాద్ లో శుక్రవారం నిర్వహించిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతలెవరూ అధైర్యపడ వద్దని చెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ మళ్లీ ఎన్నికల సమయానికి టీఆర్ఎస్ బలం పెంచుకుని జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు. దళితబంధు మాదిరిగానే త్వరలో అన్ని వర్గాలలోని కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందచేస్తామని తెలిపారు.
హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, 2003 నుంచి ఈటల ఏం చేశారనే దానిపై చర్చించుకోవాలన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. 2021, జూన్ 07వ తేదీ సోమవారం ఆయన హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది.
టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్.. ఏ, బీ ఫారాలు అందజేశారు. రెబల్స్ ను బుజ్జగించాలని నేతలకు సూచించారు. మాట వినకుంటే కఠినంగా ఉంటామని తెలిపారు.
సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. ఒక్క మున్సిపాలిటీ ఓడినా మంత్రి పదవి పోతుందని హెచ్చరించారు.
మున్సిపల్ ఎన్నికలకు పార్టీలు సన్నద్ధమౌతున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో క్వీన్ స్వీప్ చేసినట్లే..మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే పార్టీ కేడర్ను అప్రమ�