Home » try
గుజరాత్ గాంధీనగర్లోని ఓ జ్యూవెలరీ షాపులో దుండగులు దోపిడీకి యత్నించారు. ముఖానికి ముసుగులు వేసుకుని దుండగులు షాపులోకి వచ్చారు. తుపాకితో కాల్పులు జరుపుతూ… షాపు సిబ్బందిని బెదిరించారు. అయితే షాపులోని సిబ్బంది దొంగలను ప్రతిఘటించారు. కత్త�
చంద్రయాన్-2 పై పాక్ మంత్రులు ఫవాద్ చౌదరి,షేక్ రషీద్,తదితరులు చేసిన వ్యాఖ్యలను పాక్ ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. భారత్ చేపట్టిన చంద్రయాన్ ప్రయోగాన్ని నాసా సైతం ప్రశంసిస్తుంటే పాక్ మాత్రం తమ దేశ ప్రజలను ఫూల్స్ చేస్తుందని పాక్ ఆక్రమిత �
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన పథకాలకు సంబంధించిన డబ్బుల కోసం కొంతమంది కక్కుర్తిపడుతుంటారు. అడ్డదారులు తొక్కుతుంటారు. తర్వాత అడ్డంగా బుక్ అవుతుంటారు. తాజాగా ఓ మహిళా ఇలాగే బుక్ అయ్యింది. పిండి ముద్దను బిడ్డలా తయారు చేసి డబ్బులు కొట్టేయ
ఛత్తీస్గఢ్ : మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. ఏకంగా అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ ఐఏఎస్)ని చంపాలని చూసింది. అక్రమ మైనింగ్ కు అడ్డు వస్తున్నాడనే కోపంతో ఆ అధికారిపై మర్డర్ అటెంప్ట్ చేశారు. జేసీబీతో తొక్కించి చంపాలని చూశారు. శుక్రవారం(ఏప్రిల్ 19, 2019