Home » TSPSC
Group 1 Prelims Exams : ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
Group 1 Prelims Exam : అభ్యర్థులు దాఖలు చేసిన ఈ పిటిషన్ లో.. ప్రిలిమ్స్ పరీక్షను రెండు నెలల పాటు వాయిదా వేయాలని కోరారు. దీనిపై ఈ నెల 25న హైకోర్టు విచారించనుంది.
ప్రధాన నిందితుడైన ప్రవీణ్ ఏఈ, ఏఈఈ పేపర్లను కూడా విక్రయించినట్లు తేలింది. పోటీ పరీక్షలు రాసినవారు, రాస్తున్నవారికి సంబంధించిన లింక్ లపై సిట్ భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఒక అభ్యర్థి తన దరఖాస్తులోని తప్పులను ఒకసారి మాత్రమే సవరించుకునే అవకాశం ఉందని తెలిపారు. దరఖాస్తును పీడీఎఫ్ పార్మాట్ లో పరిశీలించాలని అభ్యర్థులకు సూచించారు.
YS Sharmila: తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే, పక్క రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తికి 18 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం ఎలా ఇస్తారని కేసీఆర్ను షర్మిల ప్రశ్నించారు. ఏపీలోనూ బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తున్న విషయం తెలిసిందే.
TSPSC paper leak: టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీలో ఇప్పటివరకు రూ.38 లక్షల లావాదేవీలు సిట్ గుర్తించింది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాటిపై విచారణ కొనసాగిస్తోంది.
ఏజీ వాదనలతో హైకోర్టు న్యాయమూర్తి కలుగజేసుకున్నారు. మన ఇంట్లో పిల్లలు పరీక్ష రాస్తే ఆ బాధ తెలుస్తుందని, పరీక్షలు రద్దు చేసి మంచి పని చేశారని హైకోర్టు న్యాయమూర్తి అన్నారు.
ఏఈ పేపర్ ద్వారా రూ.31 లక్షలు కలెక్ట్ చేశారని వెల్లడించింది. అన్ని పేపర్ లు కలిపి రూ.42 లక్షలు లావాదేవీలు జరిగినట్లు తెలిపింది.
పేపర్ లీకేజీ తో చాలా పరీక్షలు రద్దు చేసినట్టు కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి టీఎస్పీఎస్సీ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు. అనంతరం ఈ కేసును సిట్కు బదిలీ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతున్న కారణంగా ఈ పి
టీఎస్పీఎస్పీ అదనపు కార్యదర్శిగా బీఎం సంతోష్ నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారి సంతోష్ టీఎస్పీఎస్సీ పరీక్షల కంట్రోలర్ గా వ్యవహరించనున్నారు.