Home » TSPSC
రాష్ట్రంలో 994 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.
అభ్యర్థులు చెప్పులే వేసుకోవాలని.. షూ వేసుకోవద్దని తెలిపింది. వెబ్ సైట్ లోని నమూనా ఓఎంఆర్ షీట్ లో బబ్లింగ్ ప్రాక్టీస్ చేయాలని వెల్లడించింది.
పేపర్ కొనుగోలు, అమ్మకాల ద్వారా ఈ వ్యవహారంలో రూ.1.63 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సిట్ అధికారులు తెలిపారు. నిందితుల నుంచి సేకరించిన ఆధారాలను సీచ్ చేసి రామంతాపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరికి పంపినట్లు సిట్ అధికారులు పేర్�
TSPSC : ఉదయం 10 గంటల 15 నిమిషాల తర్వాత అభ్యర్థులను ఎగ్జామ్ సెంటరల్లోకి అనుమతించేదని లేదని అధికారులు తేల్చి చెప్పారు.
గ్రూప్ 1 పరీక్ష 11 సంవత్సరాల తర్వాత జరుగుతోందని కోర్టుకు పిటిషనర్లు తెలిపారు.
(ఆదివారం) నుంచి హాల్ టికెట్ లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరీక్షను ఆఫ్ లైన్ లో, ఓఆర్ఆర్ పద్ధతిలోనే ఉంటుందని స్పష్టం చేసింది.
పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఎలా చేయాలో శిక్షణ ఇచ్చేందుకు రమేష్ మలక్ పేటలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సమాధానాలు చేరవేసేందుకు ప్రతి అభ్యర్థికి ఒక్కో సహాయకుడిని నియమించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తూనేవున్నాయి. ఊహించని రీతిలో నిందితులు బయటపడుతున్నారు.
TSPSC పేపర్ లీక్ కేసులో కోటి రూపాయల లావాదేవీలు
ఇప్పటికే ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నా పత్రాల లీక్ అంశంలో రవికిషోర్ను సిట్ విచారిస్తోంది. ఇక తాజాగా అరెస్ట్ చేసిన రమేష్ను సిట్ అధికారులు రిమాండుకు తరలించారు.