Home » TSPSC
సీఎం రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత జనార్దన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ పదవికి రిజైన్ చేసేశారు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) పై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు
టీఎస్ పీఎస్ సీపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి.. రెండు రోజుల్లో పూర్తి వివరాలతో రావాలని టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలో 30 శాతం మంది ఓటర్లు యువత ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు వారి ఓట్ల కోసం ముమ్మర యత్నాలు సాగిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో ప్రధాన రాజకీయ పక్షాల నేతలు వారి వారి మ్యానిఫెస్టోల్లో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్�
గతంలో కూడా ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సి ఉంది. అయితే అప్పుడు ఇతర పోటీ పరీక్షల రద్దీ ఒక కారణం కాగా, పరీక్ష రద్దు చేయాలనే డిమాండ్ల మధ్య గ్రూప్-2 పరీక్ష రద్దైంది
టీఎస్పీఎస్సీకి హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ఇటీవల తెలంగాణ హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు ఇచ్చింది.
TSPSC Group 1 Prelims
పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ తగిన జాగ్రత్తలు తీసుకోలేదని హైకోర్టు తెలిపింది. అభ్యర్థుల డేటాను సేకరించడంలోనూ టీఎస్పీఎస్సీ విఫలమైందని పేర్కొంది.
నియంత కేసీఆర్ దీనికి పూర్తి బాధ్యత వహించాలని, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.