Home » TSRTC workers
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఒకటో తేదీనే..జీతాలు బ్యాంకుల్లో జమ కానున్నాయని తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ చాలా మంచి అవకాశాలు ఇచ్చారని, ఎన్నో వరాలు కురిపించారని ఆర్టీసీ కార్మికులు అన్నారు. ఆర్టీసీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజన్నారు. ఆర్టీసీని నిలబెట్టేందుకు..తాము తప్పకుండా కష్టపడి పనిచేస్తామన్నారు. సమ్మె కాలానికి జీతా�
ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ వరాలు జల్లు కురిపించారు. సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతేగాకుండా ప్రభుత్వం తరపున రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. సెప్టెంబర్ నెల జీత�
ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీని లాభాల్లోకి తెస్తే సింగరేణి తరహాలో బోనస్లు ఇస్తామని వెల్లడించారు. 52 రోజుల సమ్మె కాలానికి వేతనాలు ఇస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ నెల జీతాన్ని డిసెంబర్ 02వ తేదీ సోమవారం చెల�
ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాలు చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ వారంతా సమ్మెలోకి వెళ్లారు. ఎన్ని రోజులయినా..ఎలాంటి పరిష్కారం కాలేదు. సమస్యల పేరిట నినదించిన ఆ గొంతులు నేడు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ కోరుతున్నాయి. 48 రోజులుగా నినాదాలు, ధర్నాలు, ని
ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరోసారి డెడ్ లైన్ ప్రకటించారు. అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లిన కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఛాన్స్లిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఛాన్స్ ఇచ్చారు. 2019, నవంబర్ 02వ తేదీ శనివారం సాయంత�
సమ్మె విరమణకు ప్రభుత్వం..ఆర్టీసీ కార్మికుల మధ్య మళ్లీ చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కార్మికులు చర్చలకు సిద్ధపడాలంటూ అక్టోబర్ 14వ తేదీ సోమవారం ఎంపీ కేకే లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు సానుకూలంగా స్ప�
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమై గంటలు గడిచిపోతున్నాయి. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన గడువు దగ్గర పడుతోంది. అక్టోబర్ 05వ తేదీ శనివారం సాయంత్రం 6గంటలలోపు విధుల్లో చేరాలన్న అల్టిమేటంకు కొద్ది గంటలు మాత్రమే మిగిలివుంది. అయినా..