Home » TTD board
టీటీడీకి కొత్త ఛైర్మన్ వస్తారా? పాలక మండలి సభ్యులు మారుతారా? ప్రస్తుతం ఛైర్మన్గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఏ పదవి చేపట్టబోతున్నారు? ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఏలా ఉండబోతుంది? పాలక మండలికి నేటితో రెండేళ్లు పూర్తవనుండటంతో ఇప్పుడు చర్చంతా ఈ �
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో 500 శ్రీ వారి ఆలయాలు నిర్మిస్తామని, అంతేగాకుండా దేశ వ్యాప్తంగా ఆలయాల నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్యుల భక్తులకే అధిక �
Tirumala Tirupati Devasthanams : ఏపీ సీఎం జగన్… తన ఢిల్లీ పర్యటన ముగించుకుని 2020, సెప్టెంబర్ 23వ తేదీ బుధవారం తిరుమలకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి నేరుగా తిరుమలకు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రేణిగుంట విమానాశ్రయానికి జగన్ చేరుకుంటారు. అక�
అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా సండ్ర వెంకటవీరయ్య నియామకాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. శుక్రవారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం నెల రోజుల్లో సండ్ర వెంకటవీరయ్య టీటీడీ పాలకమండలి సభ్యుడిగా బాధ్యతలు త�