Home » TTD Chairman
తిరుపతిలో టీటీడీకి చెందిన డీపీడబ్ల్యూ స్టోర్లో పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా... గోమాత ప్రాశస్త్యాన్ని భక్తులకు తెలియజేసేందుకు.
తమకు ఎవ్వర్ని తొక్కేయాల్సిన అవసరం లేదని... మరోకర్ని పైకి తీసుకొచ్చి ఆశ్వీరదీయాల్సిన అవసరం మాకు లేదని టీటీడీ చైర్మన్, వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
కొత్త ఏడాదిలో దర్శన టికెట్లు పెంచాలని నిర్ణయించడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఛైర్మన్ వైవి. సుబ్బారెడ్డి పరిశీలించారు. గత 25 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా భారీగా బండరాళ్లు రోడ్డుపై పడ్డాయని...
గో మాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రముఖ యోగా గురువు, పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తిరుమలలో దర్శనం టికెట్లు ఖరారయ్యాయంటూ టీటీడీ చైర్మన్ కార్యాలయం పేరిట మెసేజ్ పంపిన దళారి వ్యవహారం నకిలీదిగా తేల్చారు చైర్మెన్ కార్యాలయం అధికారులు.
ఆన్ లైన్ లో సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేసింది టీటీడీ. కానీ...తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతుండడంతో పలు నిర్ణయాలు తీసుకుంది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ సారి జంబో కమిటీ కొలువుదీరనుందా? పాలకమండలిలో సభ్యుల సంఖ్య 55 కి చేరనుందా?
టీటీడీ చైర్మన్ గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియామకం అయ్యారు. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో 500 శ్రీ వారి ఆలయాలు నిర్మిస్తామని, అంతేగాకుండా దేశ వ్యాప్తంగా ఆలయాల నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్యుల భక్తులకే అధిక �