Home » TTD Chairman
సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.
నేను నాస్తికుడిని, క్రిస్టియన్ అని రకరకాలుగా రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను అనరాని మాటలు అంటున్నారు. Bhumana Karunakar Reddy
సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్పై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. కొందరు కావాలనే టీటీడీ నిర్ణయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తిరుమల నడకదారిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని �
తిరుమలలో అత్యాధునిక టెక్నాలజీతో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం నిర్మాణానికి శుక్రవారం టీటీడీ పాలక మండలి ఆధ్వర్యంలో భూమి పూజ జరిగింది.
జగన్ మోహన్రెడ్డి ఆశీస్సులతో పాలకమండలి అధ్యక్షుడిగా రెండవసారి ప్రమాణం చేసే ఆదృష్టం దక్కిందని కరుణాకర్ రెడ్డి అన్నారు.
ఐతే వైసీపీ అధిష్టానం మాత్రం కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రిని టీటీడీ చైర్మన్ చేయాలని చూస్తోందట.. కానీ, ఎందుకనో టీటీటీ పదవిని వద్దని ఆయన అంటున్నట్లు సమాచారం.
ఎఫ్ఆర్సీఏ నిభందనలకు విరుద్దంగా విదేశాల నుండి విరాళాలు స్వీకరించినందుకు టీటీడీకి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 కోట్ల జరిమానా వేసిందని, ఆ జరిమానాను కట్టేశామని తెలిపారు. త్వరలో విదేశాల నుండి ఎఫ్ఆర్సీఏ లైసెన్స్ ద్వారా విరాళాలు తిరిగి తీసుకో�
తిరుమల తిరుపతి దేవస్థానం పైనుండి డ్రోన్ తో చిత్రీకరించినట్లుగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నో ఫ్లై జోన్గా ఉన్న తిరుమలలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లను కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
కోవిడ్ కారణంగా గత సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్ లైన్ దర్శనం టోకెన్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే...ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఒమిక్రాన్ తీవ్రత తగ్గుముఖం...