Home » TTD EO Dharma Reddy
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టువెంట్రుకల మొక్కు చెల్లించారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
టోకెన్లు ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పారు. తిరుపతిలో నవంబర్ 22 నుండి ఆఫ్ లైన్ లో ఉచిత దర్శనం టికెట్ల జారీ చేస్తామని వెల్లడించారు.
దేశీయ ఆవులు అంతరించి పోతున్న నేపథ్యం లో వీటిని అభివృధి చేస్తున్నామని వెల్లడించారు. 11 ఆవులకు ఎంబ్రియో ఆవులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
తిరుమల కొండలను ప్లాస్టిక్, వ్యర్ధ రహిత ప్రాంతంగా ఉంచడానికి స్వచ్ఛ తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమాన్ని ప్రారంభించామని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.
టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ప్రకటించారు. టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ 4,411.68 కోట్లుగా పేర్కొన్నారు. హుండీ ద్వారా 1,591 కోట్ల రూపాయలు ఆదాయం వస్తాయని అంచనా వేశారు.
తిరుమల భద్రత విషయంలో టీటీడీ ఎక్కడా రాజీపడటం లేదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. తిరుమలలో అన్నదానం నుంచి డంపింగ్ యార్డు వరకు డ్రోన్ సర్వేకు ఐవోసీఎల్ కు పర్మిషన్ ఇచ్చామని తెలిపారాయన. ఇప్పటికే డ్రోన్ వ్యవహారంపై కేసు నమోదు చేశామని చెప్పారు. వైర�
టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు లేవని నిరూపిస్తే.. ఈవో పదవికి రాజీనామా చేస్తానని అన్నారు ధర్మారెడ్డి. తిరుమలలో టీటీడీ గదులకు అద్దె పెరిగిందని జరుగుతున్న ప్రచారంపై ఈవో ధర్మారెడ్డి ఆగ్రహం వ్
టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మరికొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన కొడుకు చంద్రమౌళి (28) మరణించాడు. గుండెపోటు రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశాడు.
కోర్టు ధిక్కరణ కేసులో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి హైకోర్టులో ఊరట..సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది డివిజనల్ బెంచ్.