Home » TTD EO Shyamala Rao
ఘటన జరిగిన తర్వాత అంబులెన్సు ఎన్ని గంటలకు వచ్చిందని టీటీడీ అధికారులపై సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.
తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల వద్ద నుంచి సలహాలు, ఫిర్యాదులను ఈవో శ్యామలరావు స్వీకరించారు.
టీటీడీలో ఇంజినీరింగ్ విభాగంలో ఏటా వందల కోట్ల రూపాయల విలువైన వర్క్స్ జరుగుతూ ఉంటాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతిహోమం ప్రారంభమైంది. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం నిర్వహిస్తున్నారు.
తక్కువ రేటుకు నెయ్యి సరఫరా చేసే వాళ్లు నాణ్యత కూడా పాటించరని అన్నారు.
టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టి నెలరోజులు పూర్తయింది.
టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టి నెలరోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలపై ప్రస్తావించారు.
విస్తృత తనిఖీలు, కఠిన చర్యలు, హెచ్చరికలతో పరిస్థితులను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగులు దాకా, షాపుల నిర్వాహకుల నుంచి వాహనాల డ్రైవర్ల దాకా అందరూ తిరుమల పవిత్రత పరిరక్షణలో తమవంతు పాత్ర పోష
వైసీపీ హయాంలో జరిగిన ఇంజనీరింగ్ పనులు, వాటి నాణ్యతపై కూడా ఈవో శ్యామలరావు రివ్యూ చేసే అవకాశం ఉంది. 15శాతం వరకు కమీషన్లకు ఇంజనీరింగ్ పనులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.