-
Home » TTD EO Shyamala Rao
TTD EO Shyamala Rao
TTD Stampede Incident: అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్..
ఘటన జరిగిన తర్వాత అంబులెన్సు ఎన్ని గంటలకు వచ్చిందని టీటీడీ అధికారులపై సీఎం చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.
తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై కీలక వ్యాఖ్యలు చేసిన టీటీడీ ఈవో శ్యామలరావు
తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల వద్ద నుంచి సలహాలు, ఫిర్యాదులను ఈవో శ్యామలరావు స్వీకరించారు.
టీటీడీ కీలక నిర్ణయం.. గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఆ విధానం రద్దు..
టీటీడీలో ఇంజినీరింగ్ విభాగంలో ఏటా వందల కోట్ల రూపాయల విలువైన వర్క్స్ జరుగుతూ ఉంటాయి.
తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ప్రారంభం.. టీటీడీ ఈవో ఏమన్నారంటే..
తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతిహోమం ప్రారంభమైంది. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం నిర్వహిస్తున్నారు.
లడ్డూ వివాదంపై టీటీడీ ఈవో కీలక వ్యాఖ్యలు..
తక్కువ రేటుకు నెయ్యి సరఫరా చేసే వాళ్లు నాణ్యత కూడా పాటించరని అన్నారు.
తిరుమలపై ఈవో శ్యామలరావు సంచలన వ్యాఖ్యలు
టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టి నెలరోజులు పూర్తయింది.
శ్రీవారి లడ్డూకి పూర్వవైభవం తీసుకొస్తాం.. త్వరలోనే హోటల్స్కు కొత్త పాలసీ.. : టీటీడీ ఈవో శ్యామలరావు
టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టి నెలరోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలపై ప్రస్తావించారు.
అన్నది చేసి చూపిస్తున్న సీఎం చంద్రబాబు.. ఆపరేషన్ తిరుమల షురూ..!
విస్తృత తనిఖీలు, కఠిన చర్యలు, హెచ్చరికలతో పరిస్థితులను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగులు దాకా, షాపుల నిర్వాహకుల నుంచి వాహనాల డ్రైవర్ల దాకా అందరూ తిరుమల పవిత్రత పరిరక్షణలో తమవంతు పాత్ర పోష
తిరుమలలో నూతన ఈవో ముమ్మర తనిఖీలు.. ఆ విభాగాలపై ప్రత్యేక దృష్టి
వైసీపీ హయాంలో జరిగిన ఇంజనీరింగ్ పనులు, వాటి నాణ్యతపై కూడా ఈవో శ్యామలరావు రివ్యూ చేసే అవకాశం ఉంది. 15శాతం వరకు కమీషన్లకు ఇంజనీరింగ్ పనులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.