Home » TTD trust board
పాలకమండలి నియామకం జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ప్రస్తుతం లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తు జరుపుతుంది. ఈ అంశంలో తప్పు ఎక్కడ..
కోవిడ్ నిబంధనల ప్రకారం... వాహన సేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు..ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 03వ తేదీ వరకు ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని...
సిఫార్సు లేఖపై ఇచ్చే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే.. ధరలు ఏ మేరకు పెంచుతారు అన్నది టీటీడీ చైర్మన్ వెల్లడించలేదు...
తిరుపతి అలిపిరి వద్ద ఆధ్యాత్మిక నగరం నిర్మించాలని, తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు వంతెన నిర్మాణం పనులకు డిసెంబర్ లోపు రూ. 150 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు..
జనవరి 13వ తేదీ నుంచి 10 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.
టీటీడీకి కొత్త ఛైర్మన్ వస్తారా? పాలక మండలి సభ్యులు మారుతారా? ప్రస్తుతం ఛైర్మన్గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఏ పదవి చేపట్టబోతున్నారు? ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఏలా ఉండబోతుంది? పాలక మండలికి నేటితో రెండేళ్లు పూర్తవనుండటంతో ఇప్పుడు చర్చంతా ఈ �
ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుపతిలో స్ధానికులు, భక్తులు పడుతున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించటానికి చేపట్టిన గరుడ వారధిని రీ డిజైన్ చేసి, రీ టెండర్లు పిలవాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. బుధవారం అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ బోర్డు సమావేశ�