Home » TTD
కలియుగ దైవం శ్రీనివాసుని పుణ్యక్షేత్రం తిరుమల వ్యవహారాలన్నీ పర్యవేక్షించే టీటీడీ ప్రక్షాళనకు వేగంగా అడుగులు పడుతున్నాయి.
మొత్తంగా టీటీడీ ప్రక్షాళన మొదలవడంతో తిరుమలకు మళ్లీ మంచిరోజులొస్తాయని భక్తులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. తిరుమల పవిత్రతను తగ్గించేందుకు ప్రయత్నించిన వారిపైనా, అన్యమత ప్రచారం చేసినవారిపైనా, అందుకు సహకరించిన వారిపైనా కఠిన చర్యలు తీసుకో
విస్తృత తనిఖీలు, కఠిన చర్యలు, హెచ్చరికలతో పరిస్థితులను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగులు దాకా, షాపుల నిర్వాహకుల నుంచి వాహనాల డ్రైవర్ల దాకా అందరూ తిరుమల పవిత్రత పరిరక్షణలో తమవంతు పాత్ర పోష
సీఎం నా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించడం అదృష్టంగా భావిస్తాను. ప్రతీ ఒక్కటి పారదర్శకంగా, పద్ధతిగా, అకౌంటబులిటీ ఉండేలా చూస్తాము.
టీటీడీ నూతన ఈవోగా జె. శ్యామలరావును ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
Chandrababu Naidu: రాష్ట్ర చరిత్రలో 93 శాతం స్ట్రైకింగ్ రేటు విజయం ఎప్పుడూ రాలేదని తెలిపారు.
టీటీడీ చైర్మన్ పదవి సినీ పరిశ్రమలో స్టార్ నిర్మాతకు రాబోతుందని వార్తలు వస్తున్నాయి.
సెలవుపై వెళ్తానంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి దరఖాస్తు చేసుకోగా.. ఆ సెలవు దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. ఇక, ఇప్పటికే తన సెలవు ప్రతిపాదనను సీఐడీ చీఫ్ సంజయ్ వెనక్కి తీసుకున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పింది టీటీడీ. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, తీర్థ ప్రసాదాలు, పాలు అందిస్తున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం శ్రీవారిని 7,510 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్లు.