Home » TTD
తిరుమలలో ఈ నెల 25 నుంచి 29 వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని గురువారం ఉదయం టీటీడీ చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పునఃప్రారంభించారు. ఈ మార్గంలో భక్తులను తిరుమలకు అనుమతించి..
శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణానికి సీఎం జగన్ శంఖుస్థాపన చేయనున్నారు. అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో 300 కోట్ల రూపాయలతో 4 లక్షల 11 వేల 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రి నిర్మించనున్నారు.
పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. వాటికి సంబంధించిన వివరాల్ని తిరుమల తిరుపతి దేవస్థాన ప్రజాసంబంధాల అధికారి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ.. ''నిజామాబాద్ జిల్లా నర్సింగ్పల్లిలో ఇందూరు రైతుల సహకారంతో మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఈ ట్రస్ట్ లోని రైతుల ద్వారా ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయం...........
నవీ ముంబైలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం విరాళంగా ఇచ్చిన భూమికి సంబంధించిన పత్రాలను మహారాష్ట్ర ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ ఆదిత్య ఠాక్రే టీటీడీకి అందజేశారు.
దాత అయోధ్యరామిరెడ్డి సహకారంతో ధ్యాన మందిరం నిర్మాణం జరుగనుందని తెలిపారు. 11,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిత్యం 360 మంది కూర్చొని ధ్యానం చేసే విధంగా ధ్యాన మందిరం నిర్మాణం జరుగనుందని పేర్కొన్నారు.
టీటీడీకి చెందిన ఎస్వీబీసీ భక్తి ఛానెల్లో వేంకటేశ్వర స్వామికి చెందిన పాటలు, కార్యక్రమాలు మాత్రమే ప్రసారమవుతాయి. అయితే, ఈ నెల 22న సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు వేరే ఛానెళ్లకు చెందిన పాటలు ప్రసారమయ్యాయి.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు భక్తులుతో నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి 25 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు
ఏపీ రాష్ట్ర నూతన మంత్రిగా నియమితులైన రోజా.. సెల్ ఫోన్ మిస్ కావడం కలకలం రేపుతోంది...ఎస్వీ యూనివర్సిటీ సెట్ హాల్ లో నిర్వహించిన శ్యాప్ సమావేశంలో మంత్రి రోజా పాల్గొన్నారు...