Home » tungabhadra
కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో తుంగభద్ర ఎల్ఎల్ సీ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. గల్లంతైనవారు రాజస్థాన్ వాసులుగా గుర్తించారు.
కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట నిర్మాణం కోసం సర్వేకు టి.సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే కేబినెట్ నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021, జూన్ 24వ తేదీ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎగువ రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో తెలుగు రాష్ట్రాలకు వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. కర్నాటకలో వర్షాలు కురుస్తుండటంతో.. కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. వరద నీటితో జూరాల ప్రాజెక్టు నిండుకు�
Buddha Srikanth violates corona rules : ‘నేను సీతయ్య.. ఎవ్వరి మాట వినను’ అంటూ ఓ బీజేపీ నేత హల్ చల్ చేస్తున్నాడు. ‘నేను చెప్పిందే వేదం…నా మాటే శాసనం అంటూ’ హుకుం జారీ చేస్తున్నాడు. ఆయనే కర్నూలు జిల్లా నంద్యాల బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్. కొద్ది రోజుల
CM YS Jagan inaugurated tungabhadra pushkarams : పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కర్నూల్ లోని సంకల్భాగ్ ఘాట్లో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. కాగా.. కోవిడ్ నేపథ్యంలో ప్�
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం (టీబీ డ్యాం)లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు సాగునీరు అందించనున్న ఈ ప్రాజెక్టులో ఆదివారం నాడు ఇన్ఫ్లో 3,522 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నాయ�