Home » TV
పోస్ట్ కోవిడ్ తర్వాత పిల్లలంతా స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడ్డారని, ఆ తర్వాత అది నిరంతరం కొనసాగి స్క్రీన్ టైమ్ పెరిగి..
వీధి బాలల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. కనీస అవసరాలు కూడా నోచుకోలేని జీవితాలు.. కళ్ల నిండా ఎన్నో కలలు.. వారిని దరి చేరనిచ్చేవారే ఉండరు. అలాంటి వారిని సంతోష పరిచేందుకు ఓ టీవీ షోరూం చేస్తున్న మంచి పనిని అందరూ అభినందిస్తున్నారు.
తన భర్త శ్రీధర్ రెడ్డికి పెళ్లికి ముందు నుంచే మహా అలియాస్ రజిత అనే అమ్మాయితో సంబంధం ఉందని, ఆమె విషయంలో తనను భర్త తరచూ కొట్టేవాడని ఆరోపించింది టీవీ నటి మైథిలీ రెడ్డి. తనను మోసం చేసిన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.
మున్సిపల్ సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి ఓనర్ వేరే చోట ఉంటుండగా ప్రస్తుతం ఓ కుటుంబం అందులో అద్దెకు ఉంటోంది. విషయాన్ని ఓనర్ దృష్టికి తీసుకెళతామని చె
కొవిడ్ వ్యాప్తిని అరికట్టే దిశగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం.. లక్కీ డ్రా ఏర్పాటు చేసింది. అందులో గెలుచుకున్న వారికి ఎల్ఈడీ టీవీలు, ఫ్రిడ్జ్ లు, వాషింగ్ మెషీన్లు...
మన సీరియల్స్ లో కౌగిలింతలు, అమ్మాయి అబ్బాయి మధ్య సన్నిహిత దృశ్యాలు మామూలు అయిపోయాయి. ఇక హిందీ సీరియల్స్ అయితే ముద్దు సన్నివేశాలను కూడా మాములుగా తీసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి
ప్రతి ఏడాది పండుగ సీజన్ లో ప్రాడక్టు కంపెనీలు డిస్కౌంట్స్ ఇస్తుంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం రేట్లు పెంచేందుకు సిద్ధమయ్యాయి కంపెనీలు.
ఇప్పటికే పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. గ్యాస్ బండ ధర గుదిబండగా మారింది. నిత్యావసర సరుకుల రేట్లు చుక్కలను తాకుతున్నాయి. వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. టీవీ ధరలకు రెక్కలు వచ్చాయి. వరుసగా అన్నింటి ధరలు పెరుగుతుడంటంతో సామాన్యుడు ఉక్కిరిబి�
Ration Card:రాష్ట్ర ప్రజలకు ఇచ్చే రేషన్ కార్డులపై ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక రాష్య వ్యాప్తంగా ఉన్న వారికి టీవీ, ఫ్రిజ్, టూ వీలర్స్ లాంటివి ఉంటే రేషన్ కార్డు వదులుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత�
Prices of TV sets to shoot up this quarter : కొత్త టీవీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే వెంటనే కొనేసుకోండి.. టీవీల ధరలు పెరగబోతున్నాయి. ఈ త్రైమాసికంలో టీవీల ధరలను పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయంట. కంపోనెంట్ ప్యానెళ్ల ధర అమాంతం పెరిగిపోవడంతో టీవీల ధరలను పెంచాలన�