Home » Twist
సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట కాల్పుల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అక్కన్నపేట కేసులో స్వాధీనం చేసుకున్న ఏకే-47, కార్బన్ రైఫిల్ పోలీసులవేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీం కోర్టు, ఎన్హెచ్ఆర్సీలో విచారణ జరుగుతోంది. మరోవైపు… నిందితుల మృతదేహాల అప్పగింతపైనా హైకోర్టులో విచారణ జరుగుతోంది. నిందిత
హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన గచ్చిబౌలి ఫ్లైఓవర్ యాక్సిడెంట్ కేసులో ఊహించని ట్విస్ట్. పోలీసులు నిందితుడిగా పేర్కొంటున్న కారు డ్రైవర్ కృష్ణమిలన్ రావుని అరెస్ట్
నాలుగేళ్ల వయసులో తప్పిపోయిన భవానీని తల్లిదండ్రులకు అప్పగించడంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. విజయవాడ పడమట పీఎస్లో కంప్లయింట్ చేశారు పెంచిన తల్లి జయరాణి దంపతులు. 15 ఏళ్ల తర్వాత సొంత కుటుంబసభ్యులను భవానీ కలుసుకోగా.. ఇది ఫేస్ బుక్ ద్వారా జర
మహారాష్ట్రలో మహా ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి సర్కార్ను ఏర్పాటు చేస్తారని, ఉద్దవ్ ఠాక్రే సీఎం అవుత�
చిన్మయానంద లైంగిక వేధింపుల కేసులో ట్విస్టు చోటు చేసుకుంది. లా స్టూడెంట్..ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం సెప్టెంబర్ 24వ తేదీ మంగళవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం అరెస్టు చేసి జైలుకు తరలించారు. డబ్బులు �
తెలుగు హీరో రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ కేసులో ఊహించని మరో మలుపు తీసుకుంది. రాజ్ తరుణ్ చెబుతున్నవి అబద్ధాలని.. తాగి కారు నడిపి ప్రమాదం చేశాడంటూ కాస్టూమ్ డిజైనర్ కార్తిక్ ఆరోపిణలు చేశారు. ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ప్రమాదం జరిగిన ర
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక ఆధారాలను రాబట్టారు. నటుడు శివాజీ, రవిప్రకాశ్ల మధ్య జరిగిన కొన్ని ఈ-మెయిల్ సంభాషణలకు సంబంధించిన వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టినట్లు తెలుస్తుంది. శివాజీ, రవిప్రకాశ్ల మధ�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసు కీలక మలుపు తిరిగింది. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్….7వందల కోట్ల బినామీ ఆస్తులు కలిగి ఉన్నట్లు కథనాలు వచ్చాయి. దీంతో బాధితులు అఫిడవిట్ దాఖలు చేయడంతో
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా గుంటుపల్లిలో ప్రేమజంటపై దాడి, హత్య కేసు మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడు నవీన్ కుటుంబసభ్యులు కొత్త కోణం వెలుగులోకి తెచ్చారు. ధరణి మేనమాన, బావలపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. పరువు కోసం వాళ్లే ధరణిని �