వైఎస్ఆర్ సీపీ ట్విటర్ హ్యాండిల్ను కొందరు హ్యాక్ చేయడంతో వెంటనే ఆ పార్టీ డిజిటల్ విభాగం గమనించింది. హ్యాక్ అయిన తరువాత వైసీపీకి సంబంధించిన పోస్టులు కాకుండా ఇతర పోస్టులు వచ్చాయి.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ సీఈవో, కొత్త యజమాని ఎలాన్ మస్క్ పునరుద్ధరించారు. నిన్న తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఎలాన్ మస్క్ పోల్ నిర్వహించి ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? అని అడిగిన విషయం తెలిసిందే. అం�
టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవ్వడం వెనుక అధికార వైసీపీ దుష్టశక్తులు ఉన్నాయని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై సైబర్ క్రైంకి ఫిర్యాదు చేశామని, తొందరలోనే పునరుద్దరిస్తామని వారి నుంచి హామీ అందినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. గతంలో కూడ�
భారత దేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్స్ కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు పలు దేశాల్లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయాల అధికారిక ట్విటర్ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వీటిలో యూఎన్, టర్కీ, ఇరాన�
Twitter Warning Label : మైక్రోబ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా అభ్యంతరకర పోస్టులకు, ఫొటొలు, వీడియోలకు వార్నింగ్ లేబుల్ యాడ్ చేయొచ్చు.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కంటిన్యూగా ట్వీట్లు చేస్తున్నాడు, ఇది అభిమానులకు అర్థం కావట్లేదు. హిట్మ్యాన్ను ట్విట్టర్లో ఫాలో అయ్యేవారు 20.2 మిలియన్లు.
ప్లీజ్.. నీ అకౌంట్ తొలగించవా _ ఎలాన్ మస్క్
ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. జనవరి 12 బుధవారం హ్యాకర్లు దీనికి Elon Musk అనే పేరుతో ట్వీట్లు చేస్తూ గ్రేట్ జాబ్ అని...
పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక నగల దుకాణదారు బంగారంతో మాస్క్ తయారు చేశాడు.
అమెరికన్ మైక్రో-బ్లాగింగ్, సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్లూ టిక్ వెరిఫికేషన్ ప్రొగ్రామ్ను మళ్లీ నిలిపివేసింది.