Home » Twitter
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్ సంపద రోజురోజుకూ తరిగిపోతుంది. సగటున ప్రతి రోజూ రూ.2,500 కోట్ల సంపద తగ్గిపోతున్నట్లు అంచనా. టెస్లా షేర్లు పడిపోవడం, ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకోవడం వంటివి దీనికి కారణాలు.
నవంబర్ 29న ట్విట్టర్ బ్లూ పెయిడ్ సబ్స్క్రిప్షన్ ను అందుబాటులోకి తెస్తామని మస్క్ గత వారంక్రితం చెప్పాడు. తాజాగా ఆ సేవలను అందుబాటులోకి తేవడం ఇప్పట్లో కుదరదని, ట్విటర్ బ్లూ ప్రక్రియతో ఎలాంటి అవకతవకలు జరగవని, ప్రజలు అందరికీ పూర్తినమ్మకం వచ్చి�
ట్విటర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ సోమవారం ఉధ్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్విటర్ నుంచి తొలగింపుల ప్రక్రియ పూర్తయిందని, ఇక ఇంజనీరింగ్, సేల్స్ విభాగాల్లో చురుకైన వ్యక్తులను రిక్రూట్ చేసేందుకు చర్యలుచేపడుతున్నట్లు మస్క్ అన్నారు. అయితే, ప్
ట్విటర్లో బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ పున: ప్రారంభంపై ట్విటర్ ఓనర్ ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ నిరవధికంగా వాయిదా వేస్తున్నామని తెలిపాడు. ట్విటర్లో ఫేక్ అకౌంట్ల అంశం తేలేవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని మస్�
ట్విటర్ ఖాతాను పునరుద్దరించిన తరువాత ట్రంప్ స్పందించలేదు. ఎలాంటి పోస్టులు చేయలేదు. తాజాగా ట్రంప్ ఈ అంశంపై స్పందించినట్లు తెలుస్తోంది. ట్విటర్ ఖాతాలోకి రావటం తనకు ఇష్టం లేదని ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
రోజుకు 12 గంటల పాటు పనిచేయాలంటూ ఇటీవల మస్క్ ట్విటర్ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గొడ్డు చాకిరీ తమ వల్లకాదంటూ అనేక మంది సంస్థను వీడారు. ఈ దఫా ఏకంగా 1200 మంది రాజీనామా చేసారట. ఇంత జరిగినప్పటికీ మరింత మంది ఉద్యోగులను తొలగించే
కొందరు ట్రంప్ రాకడపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, ఇదే సమయంలో కొందరు ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ప్రకారం సబబే అంటున్నారు. ఇక కొందరైతే ఈ విషయమై మస్క్ను ట్రోల్ చేస్తున్నారు. ట్విట్టర్ కొన్నప్పటికీ సంచలన నిర్ణయాలతో వార్తల్లో టాప్లో ఉంటోన్న మస్క్.. ట్రం
వివాదాస్పద ట్వీట్లు చేశారంటూ భారత్లో పలువురి ప్రముఖ వ్యక్తుల ఖాతాలపై గతంలో ట్విటర్ బ్యాన్ విధించింది. వీరిలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్ ఉన్నారు. అదేవిధంగా ప్రసిద్ధ యూట్యూబర్ PewDiePie, అభిజీత్ భట్టాచార్య, కమల్ రషీద్
ఓ వ్యక్తి తొమ్మిది మంది పిల్లలను ఒకే సైకిల్ పై ఎక్కించుకుని తొక్కుకుంటూ వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జైకీ యాదవ్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘‘ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుంది. �
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ దిగ్గం ట్విట్టర్ (Twitter) కొత్త బాస్ బిలియనీర్ ఎలన్ మస్క్.. వేలాది మంది ట్విట్టర్ ఉద్యోగులను రోడ్డుపడేశాడు. రాజీనామా చేయకపోతే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తానంటూ ట్విట్టర్ ఉద్యోగులను హెచ్చరించాడు. దాంతో ట్విట్టర్ ఉద్యోగుల�