-
Home » Two children die
Two children die
Uttar Pradesh : టీ పొడి అనుకుని..పొలానికి పిచికారీ చేసే పొడితో టీ కాచిన మహిళ.. భర్త ,ఇద్దరు బిడ్డలతో సహా ఐదుగురు మృతి
మహిళ తనకు తెలియకుండా చేసిన పొరపాటుకు తన భర్త, ఇద్దరు బిడ్డలతో సహా ఐదుగురు ప్రాణాలు తీసింది. అందరికి టీ పెట్టి ఇద్దామని టీ కాచి ఇచ్చింది. కానీ టీపొడి అనుకుని పంటపొలాలకు పిచికారీ చేసే క్రిమిసంహార పౌడర్ తో టీ కాచి ఇచ్చింది. ఆ టీ తాగిన తన భర్త,ఇద్ద
Watermelon Kills : తీవ్ర విషాదం.. పుచ్చకాయ తిని ఇద్దరు పిల్లలు మృతి.. ఆసుపత్రిలో తల్లిదండ్రులు..అసలేం జరిగిందంటే..
పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పుచ్చకాయ తిన్న అన్నదమ్ములు మృతి చెందారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చావుతో పోరాడుతున్నారు. పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెబుతారు కదా.. మరి.. ఇలా జరిగిందేటి? పిల్లలు చనిపోయారని అంటున్నా
బావిలో శవాలుగా తేలిన చిన్నారులు..గిరిజన గ్రామంలో విషాదం
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జేవీ పురం గ్రామంలో ఇద్దరు చిన్నారులు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. బూర్జా మండలం అననవపేట పంచాయితీలోని జేవీ పురం గిరిజన గ్రామానికి చెందిన సవరా త్రిష అనే 7 సంవత్సరాల బాలికి సవారా రాహుల్ అనే 7 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్�