Two Children

    విషం కలిపిన ఆహారం పెట్టి..ఇంజెక్షన్ చేసి..భర్త, పిల్లల్ని చంపి..డాక్టర్ ఆత్మహత్య

    August 19, 2020 / 03:51 PM IST

    ఏం కష్టమొచ్చిందో ఏమో…ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ తన భర్తను..ఇద్దరు పిల్లల్నీ చేతులారా చంపేసింది. ఆపై ఇంజెక్షన్ చేసింది. తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు తెలి�

    ఇద్దరు పిల్లల చట్టం: వారికి ప్రభుత్వ పథకాల్లేవ్!

    March 6, 2020 / 05:04 AM IST

    భారతదేశంలో ‘ఇద్దరు పిల్లల చట్టం’ అమలు చేస్తున్న రాష్ట్రాలు చాలా తక్కువ. అయితే లేటెస్ట్‌గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్లాన్ చేస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి ఇద్దరు పిల్లల కంట�

    ఇంట్లో పెట్రోల్‌ విక్రయిస్తుండగా అగ్నిప్రమాదం…ఇద్దరు చిన్నారుల సజీవ దహనం

    March 4, 2020 / 03:44 PM IST

    గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. చక్రాపురంతండాలోని ఓ ఇంట్లో లూజ్‌ పెట్రోల్‌ విక్రయిస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు కన్నుమూశారు. ఘటనా స్థలంలోనే బాలిక మృతి చెందగా… ఆస్పత్రికి తరలిస్తుండగా బ�

    పాపం పసివాళ్లు : గోడసందులో ఇరుక్కున్నారు

    February 29, 2020 / 08:01 AM IST

    ఎలా ఇరుక్కున్నారో తెలియదు..కానీ ఓ చిన్న గోడ సందులో బయటకు రాలేక నానా అవస్థలు పడ్డారు ఇద్దరు చిన్నారులు. ఊపిరి ఆడలేక వారిద్దరూ పడిన బాధలు వర్ణనాతీతం. చివరకు స్కూల్ యాజమాన్యం తెలుసుకుని వెంటనే రంగంలోకి దిగి..తగిన సహాయక చర్యలు చేపట్టడంతో ఇద్దరు �

    కన్నోడు కాదు కసాయోడు : పిల్లల్ని చిత్రహింసలు పెట్టి భార్యకు వీడియోలు పంపాడు

    November 12, 2019 / 07:11 AM IST

    కన్నతండ్రే పిల్లల పాలిట కసాయివాడయ్యాడు. భార్య సంపాదించిన డబ్బులకు అలవాటు పడిన ఓ భర్త కన్నబిడ్డల్ని చిత్రహింసలు పెట్టాడు. గల్ఫ్ లో ఉన్న భార్య డబ్బులు పంపించటంలేదనే కోపాన్ని బిడ్డలపై చూపెట్టాడు. కాసుల మందు కన్నబంధం ఏపాటిదనుకున్నాడో ఏమో..చ�

    ముగ్గురు పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు 

    October 22, 2019 / 11:14 AM IST

    ఉద్యోగాల విషయంలో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలకు మించి  ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులని అసోం పరిశ్రమల శాఖామంత్రి చంద్రమోహన్‌ పట్వారీ అన్నారు. ఒక్కరు లేదా ఇద్దరు సంతానం కలిగి ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాని

    ముగ్గురు చిన్నారుల గొంతుకోసిన తండ్రి : ఇద్దరు మృతి

    April 17, 2019 / 02:34 AM IST

    సంగారెడ్డి : రామచంద్రాపురం బొంబాయి కాలనీలో దారుణం జరిగింది. కన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కత్తితో ముగ్గురు పిల్లల గొంతుకోశాడు. ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కుట�

    కుటుంబం ఆత్మ‌హ‌త్య…గొడ‌వ‌లే కార‌ణ‌మా?

    January 1, 2019 / 12:35 PM IST

    విశాఖపట్నం కె.కోటపాడు మండలం చంద్రయ్యపేటలో ఆదివారం విషాదం చోటు చేసుకొంది. గిరిజన వ్య‌క్తి స‌హా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు  వారి తండ్రి అక్కడికక్కడే   మృతి చెందారు, వారి తల్లి పరిస్థితి తీవ్రంగా ఉందని చెబుతున్నారు.

10TV Telugu News