Home » Two Children
ఏం కష్టమొచ్చిందో ఏమో…ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ తన భర్తను..ఇద్దరు పిల్లల్నీ చేతులారా చంపేసింది. ఆపై ఇంజెక్షన్ చేసింది. తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు తెలి�
భారతదేశంలో ‘ఇద్దరు పిల్లల చట్టం’ అమలు చేస్తున్న రాష్ట్రాలు చాలా తక్కువ. అయితే లేటెస్ట్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్లాన్ చేస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి ఇద్దరు పిల్లల కంట�
గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. చక్రాపురంతండాలోని ఓ ఇంట్లో లూజ్ పెట్రోల్ విక్రయిస్తుండగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు కన్నుమూశారు. ఘటనా స్థలంలోనే బాలిక మృతి చెందగా… ఆస్పత్రికి తరలిస్తుండగా బ�
ఎలా ఇరుక్కున్నారో తెలియదు..కానీ ఓ చిన్న గోడ సందులో బయటకు రాలేక నానా అవస్థలు పడ్డారు ఇద్దరు చిన్నారులు. ఊపిరి ఆడలేక వారిద్దరూ పడిన బాధలు వర్ణనాతీతం. చివరకు స్కూల్ యాజమాన్యం తెలుసుకుని వెంటనే రంగంలోకి దిగి..తగిన సహాయక చర్యలు చేపట్టడంతో ఇద్దరు �
కన్నతండ్రే పిల్లల పాలిట కసాయివాడయ్యాడు. భార్య సంపాదించిన డబ్బులకు అలవాటు పడిన ఓ భర్త కన్నబిడ్డల్ని చిత్రహింసలు పెట్టాడు. గల్ఫ్ లో ఉన్న భార్య డబ్బులు పంపించటంలేదనే కోపాన్ని బిడ్డలపై చూపెట్టాడు. కాసుల మందు కన్నబంధం ఏపాటిదనుకున్నాడో ఏమో..చ�
ఉద్యోగాల విషయంలో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులని అసోం పరిశ్రమల శాఖామంత్రి చంద్రమోహన్ పట్వారీ అన్నారు. ఒక్కరు లేదా ఇద్దరు సంతానం కలిగి ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాని
సంగారెడ్డి : రామచంద్రాపురం బొంబాయి కాలనీలో దారుణం జరిగింది. కన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కత్తితో ముగ్గురు పిల్లల గొంతుకోశాడు. ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కుట�
విశాఖపట్నం కె.కోటపాడు మండలం చంద్రయ్యపేటలో ఆదివారం విషాదం చోటు చేసుకొంది. గిరిజన వ్యక్తి సహా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు వారి తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు, వారి తల్లి పరిస్థితి తీవ్రంగా ఉందని చెబుతున్నారు.