Home » Two dead
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. జాతీయ పతాకాన్ని ఎగరేసేందుకు ప్రయత్నిస్తూ ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్తో ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు.
తెలంగాణలో ఇప్పటివరకు వైరస్ సోకి 4,071 మంది చనిపోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,643 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,008 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తెలంగాణలో కొత్తగా 153 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 3,373 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
చిన్నారుల మృతదేహాలతో కారులో ఓ మహిళ నెలల తరబడి ప్రయాణం చేసి చివరకు పోలీసులకు చిక్కింది. ఓ మృతదేహాన్ని సూట్ కేస్, మరో మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో పెట్టుకుని ప్రయాణం చేసింది. పోలీసులు జరిపిన తనిఖీల్లో ఇది బయటపడడంతో అందరూ షాక్ తిన్నారు. ఈ ఘటన �
దేశ రాజధానిలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉత్తర ఢిల్లీలోని బడా హిందూరావ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు 20 నుంచి 25 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
206 new corona cases in Telangana : తెలంగాణలో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,579 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,91
Newly registered 214 corona cases in AP : ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 214 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,78,937 కు చేరింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 40,295 శాంపిల్స్ ను పరీక్షించగా 214 మ
తెల్లవారి లేస్తే చాలు ప్రమాదాల గురించి వింటునే ఉంటాం..చూస్తూనే ఉంటాం. డివైడర్ ను ఢీకొన్న కారు..లేదా బైక్ ఇలా వింటుంటాం. కానీ ఓ ప్రమాదం మాత్రం నమ్మశక్యం కాకుండా జరిగింది. అత్యంత వేగంగా వస్తున్న ఓ కారు కంట్రోల్ తప్పి డివైడర్ ను ఢీకొంది. ఆ వెంటనే �
ప్రకాశం జిల్లా చీరాలలో విషాదం చోటు చేసుకుంది. పోలీసుల్ని చూసి భయపడ్డ ముగ్గురు యువకులు కాల్వలో దూకారు. ఇద్దరి మృత దేహాలు లభ్యం అయ్యాయి.