Home » two people
హైదరాబాద్ నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
హైదరాబాద్ లో దారుణం జరిగింది. బాలికపై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు మాయమాటలు చెప్పి ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడగా, ప్రేమ పేరుతో లోబర్చుకున్న మరో దుర్మార్గుడు బాలికపై లైంగిక దాడి చేశాడు. వారి దాష్టీకంతో గర్భం దాల
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో దారుణం చోటుచేసుకుంది. మాధవరంలో ఓ ప్రేమ జంట పరారయింది. అయితే ప్రేమికులకు సహకరించారంటూ ఇద్దరిని.. హోంగార్డు హనుమంతు చితకబాదాడు. ఈ దాడిలో బాధితులు నాగరాజు, నల్లయ్యరాముడికి తీవ్ర గాయాలయ్యాయి.
కాకినాడలోని వాకలపూడి ప్యారి షుగర్ ఇండస్ట్రీలో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మిషనరీ ఎక్విప్ మెంట్ సెక్షన్ లో ప్రమాదం జరిగిందని కార్మికులు చెప్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. జేజే కాలనీలో తుపాకుల మోత మోగింది. గుర్తుతెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ముఖానికి మాస్కులతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు... ఓ ఇంట్లోకి చొరబడ్డారు.
కొత్తగూడెం జిల్లాలో వివాహేతర సంబంధం ఇద్దరి నిండు ప్రాణాలు తీసింది. వివాహేతరం సంబంధం ఏర్పరుచుకున్న ఇద్దరూ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రశాంత్, ప్రసన్నలక్ష్మి.. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. అయితే భర్తతో విభేదాల కారణంగా కొన్నాళ�
చనిపోయిన ఒక నెమలిని పూడ్చేందుకు ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్తుండగా.. వారినే అనుసరించింది మరో నెమలి. విగత జీవిగా మారిన తన జీవిత భాగస్వామిని అది ఫాలో అయ్యింది.
మద్యం మత్తులో ఏం చేస్తారో వారికే తెలియదు. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు. మద్యం మత్తులో పామునే తినేశారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది.
అప్పు ఇచ్చి రాబట్టుకునే క్రమంలో చివరకు ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. కరోనా మందు పేరుతో అప్పు తీసుకున్నవాడు చేసిన కుట్రకు ఓ కుటుంబంలో ముగ్గురు చనిపోయారు.