Home » two people
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుర్జాపూర్లో ఓ నిరుద్యోగిని ఇద్దరు వ్యక్తులు బురిడి కొట్టించారు. రవీందర్ అనే వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని మెసం చేశారు.
A road accident at Jeedimetla : ఓ యువకుడి నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. రోడ్డు దాటేప్పుడు ఓ యువకుడి చూపిన అలసత్వం అతడితోపాటు మరో యువకుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. రోడ్డు దాటుతూ మొబైల్ చూసుకోవడం ప్రమాదానికి కారణమైంది. హైదరాబాద్ జీడిమెట్లలో
car crashed into a SRSP canal : వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి ఓ కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ నుంచి తొర్రూరు వెళ్తుండగా… పర్వతగిరి మండలం కొంకపాక శివారులో ఎస్ఆర్ఎస్పీ కాల్వలోకి కారు ఒక్కసారిగ
Tragedy in Tamil Nadu jallikattu game .. Two killed including a child : తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జల్లికట్టు ఆట జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గోడ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చిన్నారితో పాటు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గా�
కర్నూలు జిల్లాలోని ఆదోనిలో ఆడమ్ స్మిత్ పరువు హత్య కేసులో.. ఇద్దరని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆడమ్ స్మిత్ భార్య మహేశ్వరి తండ్రి చిన్న ఈరన్న, పెదనాన్న పెద్ద ఈరన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై 302, 325 సెక్షన్లతోపాటు పోలీసులు ఎస్సీ, ఎస్టీ
road accident in Kamareddy : కామారెడ్డి జిల్లా దోమకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చింతామన్ పల్లి గ్రామానికి చెందిన సంతోష్కు.. బలవంతపు�
road accident two injured : హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఆదివారం (నవంబర్ 22, 2020) బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. బెంజ్ కారు అతివేగంగా వచ్చి ఇండికా క్యాబ్ ను ఢీకొట్టింది. దీంతో ఇండికా క్యాబ
Shooting in Tamil Nadu : తమిళనాడులోని పళనిలో కాల్పులు కలకలం రేపాయి. ఇరు వర్గాల మధ్య భూతగాదాలు కాల్పులకు దారి తీసింది. ఓ సినిమా థియేటర్ యజమాని తుపాకులతో తన ప్రత్యర్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డ వారిని పళని ప్రభుత్వ ఆస్�
కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాలనూ వణికిస్తోంది. అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది.
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.