-
Home » two-wheelers
two-wheelers
ప్రాణాలను పణంగా పెట్టి.. రైల్వే ట్రాక్ పై బైక్స్ పోనిస్తున్న జనం.. వీడియో వైరల్.. కారణం ఏంటంటే..
ఆ సమయంలో రైలు వచ్చి ఉంటే పెద్ద ప్రమాదానికి దారితీసేది. అదృష్టవశాత్తూ, ప్రజలు వంతెనపై ఉన్నప్పుడు..
టీటీడీకి 16 ద్విచక్ర వాహనాలు విరాళం
టీటీడీకి 16 ద్విచక్ర వాహనాలు విరాళం
Honda Extended Warranty Plus : హోండా EW ప్లస్ కస్టమర్లకు అదిరే ఆఫర్.. వారంటీ ప్లస్ ప్రోగ్రామ్ ఎన్నేళ్లకు పెంచిందో తెలుసా?
Honda Extended Warranty Plus : హోండా టూ వీలర్ కస్టమర్లకు అదిరే ఆఫర్.. ఎక్స్టెండెడ్ వారంటీ ప్లస్ (EW Plus)ని ఆవిష్కరించింది. ఎన్ని సంవత్సరాల వరకు ఈ వారంటీ పొడిగించిందో తెలుసా?
Mumbai Police : వర్షంలో బైక్ స్కిడ్ అవ్వకుండా ఈ పోలీస్ చేసిన పని చూడండి.. ముంబై పోలీస్పై ప్రశంసల వర్షం..
భారీ వర్షాల కారణంగా దేశ వ్యాప్తంగా అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముంబయిలో ఈరోజు కురిసిన వర్షం కారణంగా రోడ్డుపై బైక్లు జారి పడ్డాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే చూడలేకపోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం చేశారంటే..
Electric Vehicles: ఎలక్ట్రిక్ బైకుల పేలుడు.. వాహనాలు రీకాల్ చేసిన ఓలా
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల పేలుళ్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఓలా కంపెనీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. 1,441 ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Helmet to Children : కొత్త రూల్..ఇకపై పిల్లలకు కూడా హెల్మెట్ తప్పనిసరి..
ద్విచక్రవాహన నడపేవారే కాదు వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని రూల్ అమలవుతోంది. ఈక్రమంలో మరో కొత్త రూల్..అదే పిల్లలకు కూడా హెల్మెట్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.
Thirumala : తిరుమలలో అన్యమత గుర్తుల కలకలం
ద్విచక్ర వాహనాలకు అన్యమత గుర్తులు ఉన్నట్లు స్థానికులు గర్తించారు. జీఎమ్ సీ టోల్ గేట్ దగ్గర విజిలెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంటనే ద్విచక్రవాహనాలను ట్రేస్ చేసి పట్టుకున్నారు.
Vehicles Auction : క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి కాదు…వేలం పాటకు వచ్చారు…అసలు కథేంటంటే!
సారా, మద్యం అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన 30 ద్విచక్ర వాహనాలకు అనంతపురం జిల్లా ఉరవకొండ సెబ్ కార్యాలయం వద్ద అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు.
కొత్త ట్రాఫిక్ రూల్స్.. బైక్లకు సైడ్ మిర్రర్ లేకుంటే ఫైన్ కట్టాల్సిందే..!
దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చలాన్లు ఎంత ఎక్కువగా పడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ రాష్ట్రంలో చూసినా ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రూ�
కరోనావైరస్ లాక్డౌన్ ఎఫెక్ట్.. బైక్లు చోరీ చేసిన ఇద్దరు వ్యాపారస్థులు
కొద్ది నెలల ముందు వరకూ వ్యాపారం సజావుగానే సాగింది. బిజినెస్ ఇంకా పెంచాలనే కుతూహలంతో పనిచేశారు. కానీ, కొవిడ్-19 వచ్చింది. సంక్షోభంతో కుదేలు చేసింది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి తట్టుకోవడానికి వారు తప్పుదోవ ఎంచుకున్నారు. ఆ ఇద్దరు వ్యాపారస్థులు బైక్