Home » Uday Kiran
ఇప్పుడు రేఖ రీ ఎంట్రీ ఇస్తాను అంటూ ముందుకొచ్చింది.
ఒకప్పుడు ఈ నలుగురు స్టార్స్ వరుస హిట్స్ తో తెలుగులో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
అక్టోబర్ 4న కలి సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
ఉదయ్ కిరణ్ మరణించి చాలా ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికి అతని సినిమాలతో పాటు అతని గురించి మాట్లాడుతూనే ఉంటారు.
చిరంజీవి ఇంద్ర సినిమాలో నటించిన నటిని ఉదయ్ కిరణ్ కి హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. కానీ ఆ తరువాత ఆమెను కాదని వేరే నటిని ఎంపిక చేసారు. ఇంతకీ ఆ నటి ఎవరు..? అసలేమైంది..?
ఉదయ్ కిరణ్ నువ్వు నేను సినిమా రీ రిలీజ్ అవ్వడంతో ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. గతంలో కూడా చిరంజీవి - ఉదయ్ కిరణ్ ఇష్యూ గురించి మాట్లాడిన ఈవిడ తాజాగా మరోసారి ఈ ఇష్యూ మీద మాట్లాడింది.
ఉదయ్ కిరణ్ ని మరోసారి వెండితెరపై చూసుకునే అవకాశం వచ్చింది. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన నువ్వు నేను సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కాబోతుంది.
ఉదయ్ కిరణ్ ఫోటో పట్టుకొని కన్నీరు మున్నీరు అయిన టాలీవుడ్ నటి. ఒకవేళ వాడు నా కడుపున పుట్టుంటే ఇంకా బ్రతికి ఉండేవాడేమో అంటూ..
అతడు సినిమా ముందుగా ఉదయ్ కిరణ్ దగ్గరకు వెళ్ళింది. మూవీ కూడా ఒకే అయ్యింది. కానీ ఆ తరువాత..
తాజాగా చాలా సంవత్సరాల తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది అంకిత. ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది.