UJJAIN

    80 ఏళ్ల మహిళ..సంస్కృతంలో పీహెచ్‌డీ

    February 25, 2021 / 04:55 PM IST

    ujjain 80 year : 80 ఏళ్లు వచ్చాయంటే మంచానికే పరిమితమైపోయే పరిస్థితి. కానీ 80 ఏళ్లు ఉన్న ఓ మహిళ ఏకంగా ఏకంగా సంస్కృతంలో పీహెచ్‌డీ చేశారు. ఉజ్జయినికి చెందిన శశికళా రావల్‌ 80 ఏండ్ల వయసులో పీహెచ్‌డీ పూర్తిచేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల�

    స్టేషనుకు వచ్చిన నిందితుడికి పూల దండలు వేసి వెల్కమ్ చెప్పిన పోలీసులు

    October 13, 2020 / 11:41 AM IST

    Madhyapradesh : ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వస్తే పోలీసులు ఏం చేస్తారు? జులుం ప్రదర్శిస్తారు. మర్యాద లేకుండా మాట్లాడతారు. కానీ మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఓ నిందితుడిని �

    మధ్యప్రదేశ్ లో తొలి కరోనా మృతి

    March 25, 2020 / 01:39 PM IST

    మధ్యప్రదేశ్ లో తొలి కరోనా మరణం నమోదైంది. కరోనా సోకిన ఉజ్జయినికి చెందిన 65ఏళ్ల మహిళ ఇండోర్ లోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని MY హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(మార్చి-25,2020)కన్నుమూసింది.  ఉజ్జయినిలో ప్రధమిక చికిత్ప తర్వాత ఆమె ఇండోర్ హాస్పిటల్ లో �

10TV Telugu News