Home » Ukraine tension
యుక్రెయిన్ సంక్షోభం మరింతగా ముదురుతోంది. తూర్పు భాగంలో యుక్రెయిన్ నుంచి విడిపోయిన ప్రాంతాలను 'స్వతంత్ర దేశాలు'గా గుర్తిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
రష్యా - యుక్రెయిన్ మధ్య వార్ టెన్షన్ - లైవ్ అప్ డేట్స్
యుక్రెయిన్, అమెరికా సహా మరో ఆరు దేశాలు ఈ సమావేశం నిర్వహించాలంటూ చేసిన విజ్ఞప్తిపై సభ్య దేశాలు మంగళవారం నాడు అత్యవసరంగా సమావేశం అయ్యాయి
యుక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో ఓవైపు సైన్యాలను మోహరించి.. వేర్పాటువాదులకు సహకరిస్తోంది.
యుక్రెయిన్లో ఉన్న భారతీయుల సంక్షేమమే తమ ధ్యేయమని భారత్ తెలిపింది. శాంతికి విఘాతం కలగకుండా చూడాలని భారత్ విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది.
యుక్రెయిన్తో తీవ్ర ఉద్రిక్తతల మధ్య రష్యా అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. యుక్రెయిన్లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్లను స్వతంత్ర స్టేట్స్గా ప్రకట
యుక్రెయిన్తో యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఈ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.
రష్యా తమ దేశం మీద కొన్నిగంటల్లో దాడికి దిగనున్నట్లు ప్రకటించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ. భారీ ఎత్తున రష్యన్ బలగాలు మోహరించిన క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి చేసి
ఏ క్షణమైనా ఉక్రెయిన్ పై దాడికి సిద్ధంగా ఉంది. భారీగా రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించి ఉన్నాయి. రష్యా దాడి..అడుగు ముందుకేస్తే తీవ్ర పరిణామలు తప్పవని అమెరికా వార్నింగ్.
ఉక్రెయిన్ వ్యవహారంలో అటు అమెరికా, ఇటు రష్యాల మధ్య భారత్ ఎటువంటి పాత్ర పోషిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది.