Home » Ukraine
ఉక్రెయిన్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ చిచ్చు ప్రపంచమంతా అంటుకోబోతోందా? సమస్య మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయబోతోందా?
''ఈ రోజు మనం మన పిల్లల సురక్షితమైన, సుసంపన్నమైన భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం" అని పుతిన్ అన్నారు.
1991లో సోవియట్ నుంచి విడిపోయి యుక్రెయిన్ ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి.
యుక్రెయిన్ దాడి చేసిందని రష్యా అంటుంటే.. అది నిజమేనని యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. శత్రువుల భూభాగంలోకి చొచ్చుకెళ్లి, వీలైనంత ఎక్కువ నష్టం చేయడమే లక్ష్యమంటోంది యుక్రెయిన్.
రష్యా, యుక్రెయిన్ వార్ కొత్త టర్న్ తీసుకుంటోంది
భారత్, భారతీయుల ప్రయోజనాలకోసం జీవితాన్ని అంకితం చేసిన నేతగా మోదీని పుతిన్ అభివర్ణించారు.
ఈ దాడికి సంబంధించిన వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తర ఖర్కీవ్ లోని బెల్గోరోడ్ ప్రాంతంలో ఉన్న రష్యన్ బలగాలు ఎస్ -300 క్షిపణులను ప్రయోగించాయని, వాటిలో రెండు పోస్టల్ �
ప్రమాదంలో మరణించిన ముగ్గురు మిలటరీ పైలట్లలో యుక్రెయిన్ ఆర్మీ ఆఫీసర్ అండ్రీ పిల్షికోవ్ ఉన్నారు. ఆయన దేశానికి అంకితభావంతో సేవ చేశారని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు.
యుద్ధాన్ని వీలయినంత తొందరగానే ముగిద్దామనుకున్న రష్యా కూడా యుక్రెయిన్ను ముందు పెట్టి అమెరికా, పాశ్చాత్యదేశాలు వ్యవహరిస్తున్న తీరు చూసి మనసు మార్చుకుంది.