Home » Uniform Civil Code
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి ప్రయత్నించాలని భారత రాజ్యాంగంలోని 44 వ అధికరణ చెప్తోంది. దీనితో మేము (ఆప్) ఏకీభవిస్తున్నాం. అయితే, అన్ని మతాలు, రాజకీయ పార్టీలు, సంస్థలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయం తీసుకురావాల�
మంగళవారం భోపాల్లో ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ ఒకే కుటుంబంలోని సభ్యులకు రెండు చట్టాలు సాధ్యం కాదని, ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని బలమైన వాదన వినిపించారు
ఉమ్మడి పౌరస్మృతి వల్ల కలిగే ప్రయోజనాల్లో.. ప్రధానంగా కులం, మతం, వర్గం, స్త్రీ, పురుష లింగ భేదాలకు అతీతంగా.. దేశంలోని పౌరులందరికీ సమాన హోదా లభిస్తుంది.
2024 లోక్సభ ఎన్నికలకు ముందే కేంద్రంలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రజాందోళనలతో వెనక్కి తగ్గిన బీజేపీ సర్కారు మళ్లీ సున్నితమైన యూనిఫాం సివిల్ కోడ్ను అమలు చేయాలని యోచిస్తోంది.ఈ అంశంపై సంప్రదింపుల ప్రక్రియ ఆరంభిస్తున్న�
మధ్య ప్రదేశ్లో ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా కొత్త చట్టం తీసుకొస్తామని ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఇటీవల శ్రద్ధా వాకర్ హత్య నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని 2024లోపు కొన్ని రాష్ట్రాలు అమలు చేసే వీలుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఒకవేళ ఆలోపు రాష్ట్రాలు ఆ పని చేయలేకపోతే 2024 తర్వాత తాము మళ్ళీ అధికారంలోకి వచ్చాక తామే యూసీసీని అమలు చేస్తామని చెప్పారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్
బీజేపీ ప్రభుత్వం నిజంగా యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తే జాతీయ స్థాయిలో ఎందుకు చేయకూడదు? వారు లోక్సభ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారా అంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు.
Uniform Civil Code: ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశ పెట్టాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చెప్పారు. ఉత్తరాఖండ్లోని చంపావత్లో నిర్వహించిన ఓ సభలో మాట్లాడిన పుష్కర్ సింగ్ ధామీ ఈ ప్రకట�
ఉమ్మడి పౌరస్మృతిపై పొలిటికల్ హీట్
ఆధునిక భారతదేశానికి ఉమ్మడి పౌర స్మృతి(UCC) అవసరం చాలా ఉందని శుక్రవారం ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.