Home » union govt
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయటానికి విధివిధానాలను రూపొందించేందుకు కేంద్రం 8మంది సభ్యులతో ఓ కమిటీని నియమించింది. రక్షణశాఖ, తెలంగాణ మున్సిపల్
కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఈ సమాధానంపై కాంగ్రెస్ పార్టీ చురకలు అంటించింది. కేంద్ర ప్రభుత్వం చెప్పే సంగతులు కళ్లు తెరిచి చూడాలంటూ, చెవులు రెక్కించి వినాలంటూ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘భక్తు�
బ్యాంకులు 10.1 లక్షల కోట్ల రూపాయల రుణాల్ని మాఫీ చేశాయని కేంద్ర మంత్రి కరాత తన సమాధానంలో తెలిపారు. కాగా, ఇందులో భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఈ బ్యాంకు 2 లక్షల కోట్ల రూపాయలు రైట్-ఆఫ్లు ఇచ్చ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 29వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తం 17 రోజులు ఉభయ సభల సమావేశాలు జరుగనున్నాయి.
డిబిటి వంటి వ్యవస్థలు లీకేజీలను ఆపడం ద్వారా కేంద్ర ప్రభుత్వం 2,00,000 కోట్ల రూపాయల్ని ఆదా చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దత్తోపంత్ తెంగడి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మంగళవారం నిర్వహించిన '21వ శతాబ్దపు గ్లోబల్ సినారియోల�
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని గురువారం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం బలంగా సమర్థించుకొంది. జనరల్ కేటగిరీలో పేదలు అధిక సంఖ్యలో ఉన్నారని, వారికి ప్రస్తుతం ఎలాంటి రిజర్వేషన్లు లేనందువల్ల వీటిని ఇవ్వాల్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన గళం వినిపిస్తున్నారు. హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ వద్ద మహాధర�
ప్రపంచ ప్రమాణాకు తగిన విధంగా తనిఖీలు నిర్వహించి అందుకు తగినట్టుగా ఉన్న వాహనాలకు స్టార్ రేటింగ్ ఇచ్చేందుకు ‘‘భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం’’పై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు గడ్కరి వెల్లడించారు. తద్వారా మార్కెట్లో కొత్త వాహనం ర�
2017 నుంచి 2021 సెప్టెంబర్ 30 మధ్య కాలంలో ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్రప్రభుత్వం పార్లమెంట్ కి తెలిపింది.
మొదటి రోజే సాగు చట్టాల రద్దు