Home » union govt
ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు రైల్వేశాఖ కసరత్తు ప్రారంభించింది. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ సర్వేకు కేంద్రం సిద్ధంగా ఉందని, తొలిసారి దేశంలో ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఏర్పడబోతోందని అధికారులు తెలిపారు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2021 చివరిలోనే జాబితాలోనే ఈ విషయాల్ని చేర్చారు. అయితే అలాంటి కంటెంట్ను హోస్ట్ చేయడానికి ప్లాట్ఫారమ్లను జవాబుదారీగా ఉంచడానికి డిజిటల్ ఇండియా బిల్లు ప్రభుత్వానికి చట్టపరమైన బాలన్ని ఇస్తుందని ఆయన అన్నారు
మృతుల సంఖ్య తగ్గడానికి గల కారణాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా తెలిపారు. "బాలాసోర్ జిల్లా కలెక్టర్ వివరణాత్మక నివేదిక అనంతరం 275గా మరణించారని స్పష్టమైంది. కొన్ని మృతదేహాలను రెండుసార్లు లెక్కించినట్లు వెల్లడైంది. ఆ తప్పిదాన్ని సరి
ఐపీసీ సెక్షన్ 124ఏ అమలును నిలిపివేస్తూ 2022 మే 11న అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఐపీసీ సెక్షన్ 124ఏను కొనసాగించాలా? వద్దా? అనే అంశాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం అంతకు�
పుల్వామా దాడిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పుల్వామా దాడిపై వాస్తవాలు ప్రకటించాలని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ అన్నారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవా
ఈ అంశంపై దాఖలైన వ్యాజ్యలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎస్.ఆర్.భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పి.ఎస్.నరసింహలతో కూడిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేస్తోంది
ఇప్పటి వరకు ఈ పరీక్ష హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే నిర్వహించేవారు. తాజా నిర్ణయంతో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మళయాలం, కన్నడ, తమిళ్, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపూరీ, కొంకణీ భాషల్లో నిర్వహించనున్నారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) డేటాను ఊటంకిస్తూ శిశు మరణాల రేటు, పిల్లల మరణాల రేటు వంటి కీలక ఆరోగ్య సూచికల్లో కూడా గత కొన్ని దశాబ్దాలుగా పురోగతిని సాధించాయని కేంద్ర మంత్రి ఇందర్జిత్ సింగ్ పేర్కొన్నారు. ఎస్సీలు, ఎస్టీల్లో శిశుమరణాల రేటు 2016లో భ�
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ హిందూ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. కోర్టుల నుంచి ఈ డిమాండ్కు పలుమార్లు వచ్చింది. సెప్టెంబరు 2021లో ఇదే అలహాబాద్ హైకోర్టు, ఆవును జాతీయ జంతువుగా ప్రకటించి, చట్టం చేయాలని సూచించింది. అంతకుముందు 2017ల�
ఈ ఫిబ్రవరి 14న ‘వాలెంటైన్స్ డే’ (Valentine's Day) జరుపుకోవడానికి దేశంలోని ప్రేమపక్షులు కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ‘వాలెంటైన్ వీక్’లోని ఒక్కో రోజును ఆస్వాదిస్తున్నారు. ఇంతలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఆశ్చర్యకరమైన ప