Home » union home minister Amit Shah
తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ప్రజల ఆకాంక్షలను ఢిల్లీ బాద్షాలు ఎన్నటికీ అర్థం చేసుకోలేరని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయం మునుగోడులో అమిత్షా ప్రసంగంతో మరోసారి రుజువైందన్నారు. వేల కోట్లతో ఎమ్మెల్యేని కొన్నట్టుగా తెలంగాణ ప్రజల ఆత్మాభి
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భేటీ ముగిసింది. నోవాటెల్ హోటల్ లో వీరిద్దరి భేటీ జరిగింది. నోవాటెల్ హోటల్ లో దాదాపు 15 నిమిషాల పాటు వీరి భేటీ ఏకాంతంగా సాగింది.
సామాన్య కార్యకర్త ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ చేశారు అమిత్ షా. సత్యనారాయణ ఇంటికి వెళ్లిన షా.. కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తెలంగాణ పర్యటనపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా అమిత్ షా టూర్పై కేటీఆర్ సెటైర్లు వేశారు. కిందిస్థాయి నుంచి బీసీసీఐ సెక్రటరీగా ఎదిగిన క్రికెటర్ అంటూ అమిత్షా తన�
కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన హైదరాబాద్ కు వచ్చారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ భాగ్యలక్ష్మీ అమ్మవారికి పూజలు చేశారు. అ�
లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ఒక్కరికీ చేయలేదన్నారు. కేసీఆర్ రెండు పడకగదుల ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని అడిగారు. ప్రధాని ఆవాస్ యోజనను రాష్ట్రంలో అమలు చేయట్లేదని విమర్శించారు.
రైతు సంక్షేమమే వెంకయ్య లక్ష్యం
కేంద్ర హోంమంత్రి అమిత్షా తిరుపతి పర్యటనలో మార్పులు జరిగాయి. ఈ సాయంత్రం రేణిగుంట చేరుకోనున్న ఆయన రాత్రి 8.30గంటలకు తిరుమల వెళ్లనున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపటి నుంచి మూడు రోజుల పాటు ఏపిలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి రేపు సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకునే ఆయన రాత్రికి తిరుపతిలోనే బస చేస్తారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది.. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.