Home » Union Minister Amit Shah
200ల మంది యువత బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని రాష్ట్ర అభివద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నారు.
డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలి అంటూ బీజేపీ శ్రేణులకు అమిత్ షా పిలుపునిచ్చారు. మోదీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన సమయం ఇదేనన్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ ప్�
కేంద్ర మంత్రి అమిత్షా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూతోపాటు ఆమె కుటుంబ సభ్యులను కలుస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. బీజేపీ నేతలు వారివారి పర్యటనల్లో స్థానికంగా ఉండే పలు రంగాల ప్రముఖులను కలుస్తున్న విషయం తెలిసిందే.
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఖమ్మం టూర్ ఖరారైంది. గత నెల 15న ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన బహింరంగ సభలో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది. అనివార్య కారణాలవల్ల అమిత్ షా పర్యటన వాయిదా పడింది. అయితే, ఈ నెల 29న అమిత్ షా ఖమ్మం పర్యటన ఖారారైంది.
మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన మరోసారి రద్దు అయ్యింది. దీంతో తెలంగాణ బీజేపీ క్యాడర్ అయోమయంలో పడ్డారు.
రాష్ట్రంలో వైస్సార్సీపీ అవినీతికి పాల్పడుతుంటే నిరూపించి చర్యలు తీసుకోవాలి.. కానీ, బీజేపీ అలా చేయడం లేదన్నారు. వైసీపీ, బీజేపీ లాలూచీ పడ్డారని ఆరోపించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గంలో 6.10 గంటలకు రైల్వే గ్రౌండ్కు చేరుకుంటారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష పదవిని మహిళా అభ్యర్థి చేపట్టాలని, బ్రిజ్ భూషణ్ సింగ్ కుటుంబ సభ్యులెవరూ డబ్ల్యూఎఫ్ఐలో ఉండకూడదని, అతన్ని అరెస్టు చేయాలనే డిమాండ్లను అమిత్ షా వద్ద రెజ్లర్లు ప్రస్తావించారు.
కేంద్రంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన హోంమంత్రి మతతత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. గతంలో ప్రధాని మోదీ, ఆర్ ఎస్ ఎఫ్ చీఫ్ మోహన్ భగవత్ అన్ని మతాలు, కులాలను కలుపుకుని పోవాలని చెప్పిన విషయాన్ని నారాయణ గుర్తు చేశారు.
ఆదివారం సాయంత్రం 5గంలకు అమిత్ షా ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్నారు. సాయంత్రం 6గంలకు చేవెళ్ల విజయసంకల్ప సభలో బీజేపీ అగ్రనేత అమిత్ షా పాల్గొననున్నారు.