Home » Union Minister Giriraj Singh
ఎవరికైనా ధైర్యం ఉంటే వారణాసిలో మోదీపై పోటీ చేయండి. నితీష్ కుమార్ను కూడా సవాలు చేస్తున్నాను. బనారస్లో మోదీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేయమని భారత కూటమికి సవాలు చేస్తున్నాను
హలాల్ మాంసంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు హలాల్ మాంసాన్ని తినకూడదని, ఒక్క ఝట్కాతో జంతువులను వధించడం ద్వారా లభించే ఝట్కా మాంసాన్ని మాత్రమే తినాలని ఆయన కోరారు.....
ఇది 70 ఏళ్ల క్రితమే మన పెద్దలు ఆ పని ఉండాల్సింది. దేశ విభజన సమయంలోనే వాళ్లను పాక్కు పంపించి ఉంటే మనం ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు అంటూ కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘కల్తీ మద్యం తాగి ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి బాధ్యుడు ముఖ్యమంత్రి కాదా? సరైన చట్టం తీసుకురాకపోవడంతో ఎవరూ భయపడడం లేదు’’ అని అన్నారు. విమర్శలను కూడా నితీశ్ కుమార్ స్వీకరించాలని, బిహార్ అసెంబ్
ఉత్తరప్రదేశ్లోని దేవ్బంద్లోనే ఉగ్రవాదం పురుడు పోసుకుంటోంది. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ లాంటి బడా టెర్రరిస్టులు..ప్రపంచంలోనే మోస్ట్ వాటెంట్ ఉగ్రవాదులంతా దేవ్బంద్ నుంచే పుట్టుకొచ్చారని బీజేపీ నేత..కేంద్రమంత్రి గిరిరాజ్