-
Home » union minister kishan reddy
union minister kishan reddy
అక్కడ బొగ్గు తవ్వితే గ్రామాల్లో చిచ్చు పెట్టినట్టే.. ఉద్యమానికి వెనుకాడబోం : కోదండరాం
తెలంగాణ వర్తమాన అభివృద్ధికి సింగరేణి ఎంతో ముఖ్యం. కేంద్ర ప్రభుత్వం వినకపోతే సింగరేణి పరిరక్షణ కోసం ..
కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటివద్ద ఉధ్రిక్తత.. విద్యార్థి సంఘాల నేతలు అరెస్ట్
నీట్ విషయంలో అక్రమాలు జరిగాయని ఇటీవల కాలంలో ఆరోపణలు వచ్చాయి. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపడటంతో ..
బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించిన కిషన్ రెడ్డి.. భట్టి విక్రమార్క కీలక విజ్ఞప్తి
తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగింది. బొగ్గు ఉంటేనే భవిష్యత్తులో విద్యుత్. సింగరేణి సంస్థ బతకాలంటే కొత్తగా గనులు కేటాయించటం అవసరం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
500కుపైగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్న మోదీ.. తెలంగాణలో ఎన్నంటే?
ఈనెల 26న దేశవ్యాప్తంగా 500కుపైగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు, దాదాపు 1500 రైల్వే ప్లైఓవర్లు, అండర్ పాస్ లకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేస్తారు. మరికొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారు.
తేజ సజ్జను సత్కరించిన కిషన్ రెడ్డి.. 'హనుమాన్' సక్సెస్పై ట్వీట్
హనుమాన్ సినిమా దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హీరో తేజ సజ్జను సత్కరించారు.
Kishan Reddy : మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే విధానం ఇది కాదు.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన కిషన్ రెడ్డి
కవితకు ఈడీ నోటీసులు వచ్చిన విషయం తనకు తెలియదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాం కాబట్టి తెలంగాణ బీజేపీకి ఏం సంబంధమని పేర్కొన్నారు.
Kishan Reddy Deeksha : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాత్రి నుంచి దీక్ష కొనసాగిస్తున్న కిషన్ రెడ్డి.. నేడు జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలకు పిలుపు
ఆయన రాత్రి నుంచి అక్కడే దీక్ష కొనసాగిస్తున్నారు. రాత్రంతా ఆయన దీక్ష కొనసాగింది. ఆఫీస్ లోనే ఆయన పార్టీ నేతలతో కలిసి దీక్షను కొనసాగిస్తున్నారు.
Kishan Reddy : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్టీ రిజర్వేషన్లు పెంపు : కిషన్ రెడ్డి
కావాలని ముస్లిం రిజర్వేషన్లకు జోడించి ఎస్టీ రిజర్వేషన్లు కాకుండా గత తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలకు అన్యాయం చేసిందని విమర్శించారు.
BJP Leaders : వరద ప్రాంతాల్లో పర్యటించనున్న బీజేపీ నేతలు.. 8 ఉమ్మడి జిల్లాలకు ఎనిమిది బృందాలు
జులై 30వ తేదీన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనుంది. బండి సంజయ్ బృందం నేతృత్వంలోని బృందం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనుంది.