Home » Union Minister
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారన్న విషయం తెలిసిందే.
ఈ నెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో..రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద హౌజ్గా పియూష్ గోయల్ ని బుధవారం బీజేపీ ప్రకటించింది.
తాజాగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా బెర్త్ దక్కలేదు కానీ ఉన్న ఒక సహాయ మంత్రిని స్వతంత్ర మంత్రిగా ప్రమోషన్ అయితే దక్కింది. అంతకు ముందు హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి క
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిగా తన పనితీరుతో ప్రధాని నరేంద్ర మోదీని మెప్పించారు. ఇప్పుడు అదే ఆయనకు ప్లస్ అయింది. దాంతో లోక్ సభకు ఎన్నికైన మొదటిసారే కేబినెట్ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు కిషన్ రెడ్డి.
చింపిరి జుట్టుతో..చినిగిన బట్టలతో..చీపురు చేత పట్టుకుని పనిచేసే ఓ చిన్నపాప స్కూలుకు వెళితే ఎలా ఉంటుంది. ఆ పాప ముఖంలో వెలసిన చిరునవ్వు..అప్పటి వరకు కష్టాలు తప్ప సంతోషం అంటే ఏంటో తెలియని ఆ చిట్టిపాప అందమైన సీతాకోక చిలుకలా మారితే ఎలా ఉంటుంది..అనే
కొన్ని రోజులుగా దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి.
పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులను విడుదల చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను విజ్ఞప్తి చేశారు ఏపీ సీఎం జగన్. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం నిధుల కేటాయింపు చేయాలన్నారు. 2021, జూన్ 10వ తేదీన ఢిల్లీకి వచ్చిన స�
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జాతీయ జెండాను అమానిస్తున్నారని కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఆరోపించారు.
కోర్టు చెప్పినట్లుగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయలేకపోతే ఉరేసుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు కేంద్ర మంత్రి సదానంద్ గౌడ. 'కోర్టు మంచి ఉద్దేశంతోనే దేశంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని చెప్పింది. నేను ఒకటి అడగాలనుకుంటున్నా. ..
కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగికి ప్రమాదం జరిగింది.