Union Minister

    మహనీయుల సమాధులు కూల్చాలనడం ఎంఐఎం అహంకారానికి నిదర్శనం : కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి

    November 26, 2020 / 03:57 PM IST

    kishanreddy fire trs and mim : టీఆర్ఎస్, ఎంఐఎంపై కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం ఇతర పార్టీలపై టీఆర్ఎస్ నేతలు బురదజల్లుతున్నారని పేర్కొన్నారు. గురువారం (నవంబర్ 26, 2020) హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధ�

    కేంద్రమంత్రి సదానంద గౌడకి కరోనా

    November 19, 2020 / 07:15 PM IST

    Sadananda Gowda tests positive for coronavirus కేంద్ర రసాయన మరియు ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడకి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా సోకిన వ్యక్తులతో దగ్గరిగా మెలిగిన తనలో కరోనా లక్షణాలు కనబడటంతో టెస్ట్ చేయించుకున్నానని…

    న్యూస్ ఛానెళ్లకు కొత్త కోడ్ పెట్టాలనుకుంటున్నాం: కేంద్ర మంత్రి

    November 17, 2020 / 06:28 AM IST

    న్యూస్ మీడియా రెగ్యూలేటరీ మెకానిజం బలపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. సోమవారం నేషనల్ ప్రెస్ డే సందర్భంగా వెబినార్ లో అటెండ్ అయినా ఆయన కొన్ని కీలక విషయాలు బయటపెట్టారు. ప్రభుత్వం అనేది వార్తల్

    కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి కరోనా

    October 28, 2020 / 08:57 PM IST

    Smriti Irani tests positive for coronavirus కేంద్రమంత్రి స్మృతీ ఇరానీకి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని బుధవారం(అక్టోబర్-28,2020)ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనను దగ్గరిగా కలిసినవారందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని ఆమె కోరారు. కాగా,బీహార్ అసెంబ్లీ ఎన్�

    కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత

    October 8, 2020 / 08:54 PM IST

    Ram Vilas Paswan passes away లోక్ జనశక్తి పార్టీ(LJP)వ్యవస్థాపకుడు, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్(74) కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లో రామ్ విలాస్ పాశ్వాన్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించ

    కేంద్ర జలశక్తి మంత్రికి కరోనా…జగన్,కేసీఆర్ భేటీపై అనుమానాలు

    August 20, 2020 / 09:06 PM IST

    సామాన్యులు,సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ఎవ్వర్నీ కరోనా మహమ్మారి వదలడం లేదు. కరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితా కూడా రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్‌ షా, ధర్మేంద్ర ప్రధాన్‌లు కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. అయితే ఇ

    నీటి కొట్లాట : ఇరిగేషన్ అధికారులతో సీఎం జగన్ మీటింగ్

    August 12, 2020 / 09:15 AM IST

    తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జల వివాదం విషయంలో ఏపీ ప్రభుత్వం మీద చేసిన తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమావేశం కానున్నారు. 2020, ఆగస్టు 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్ శాఖతో సీఎం జగన్ తన క్యాంప్ కార్యా�

    ఉన్న చోటే రేషన్.. తెలంగాణలో ఉచితంగా సరుకులు

    August 12, 2020 / 07:51 AM IST

    వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉచితంగానే రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. మరింత పకడ్బందిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ రాష్ట్రాన�

    400 సంవత్సరాల మర్రిచెట్టును కాపాడుకున్న గ్రామస్తులు..జాతీయ రహదారి నిర్మాణంలో మార్పులు

    July 25, 2020 / 09:56 AM IST

    ఒక సంవత్సరం కాదు…రెండు, మూడు, నాలుగు సంవత్సరాలు కాదు ఏకంగా 400 సంవత్సరాల కిందట మర్రిచెట్టు అది. దానిని కాపాడుకోవడానికి గ్రామస్తులు ప్రచారం నిర్వహించారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మర్రిచెట్టును తీసివేయద్దని అన్న గ్రామస్తుల ఆశ నెరవేరబో

    తేలిపోనున్న సచిన్ పైలట్ భవితవ్యం, గజేంద్ర షెకావత్ కు పోలీసుల నోటీసులు

    July 20, 2020 / 11:50 AM IST

    రాజస్థాన్‌ కాంగ్రెస్‌ తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ భవితవ్యం తేలిపోనుంది. అసెంబ్లీ స్పీకర్‌ జారీ చేసిన అనర్హత షోకాజ్‌ నోటీసులను సవాల్‌ చేస్తూ సచిన్‌ పైలట్‌ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో రాజస్థాన్‌ హైకోర్టు స్పీకర్‌ అనర్హత షోకాజ్‌ �

10TV Telugu News