Union Minister

    ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు : 12 రాష్ట్రాల్లో అమల్లోకి

    January 2, 2020 / 04:35 AM IST

    ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు విధానాన్ని 2020 కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి  కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించామని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.   ఆంధ్రప్ర�

    రైల్వే ఉద్యోగులకు బంపరాఫర్…78 రోజుల జీతం బోనస్

    September 18, 2019 / 09:55 AM IST

    భారతీయ రైల్వే ఉద్యోగులకు కేంద్రం భారీ నజరానా ప్రకటించింది. బుధవారం(సెప్టెంబర్-18,2019) సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ మీటింగ్ తర్వాత కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాతో మాట్లాడారు. రైల్వే ఉద్యోగులకు 78రోజుల వ

    ఇదెక్కడి లాజిక్కు మంత్రి గారు: మంచి రోడ్లుంటేనే ప్రమాదాలు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

    September 13, 2019 / 09:02 AM IST

    దేశవ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు విషయంలో కేంద్రం కఠినమైన నిర్ణయాలు తీసుకున్న క్రమంలో సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు రోడ్లను బాగుచేసి ఫైన్ లు విధించాలంటూ వాహనదారులు ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్�

    ఆర్మీని “మోడీ సేన” అంటావా! : కేంద్రమంత్రికి ఈసీ వార్నింగ్

    April 18, 2019 / 01:29 PM IST

    ఇండియన్ ఆర్మీని ‘మోడీజీ సేన’ గా అభివర్ణించిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి ఎలక్షన్ కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది.

    ఎన్ఐఏ కార్యాలయాన్ని ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్ 

    March 1, 2019 / 07:36 AM IST

    హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్‌లో ఎన్‌ఐఏ ప్రాంతీయ నూతన కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ. 45 కోట్ల వ్యయంతో ఈ నూతన కార్యాలయం, నివాస సముదాయాలను నిర్మించారు. 2016న �

    హైదరాబాద్ లో గ్లోబర్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సదస్సు

    February 21, 2019 / 03:51 AM IST

    హైదరాబాద్ నగరం అంతర్జాతీయ సదస్సులకు వేదికగా మారింది. పలు అంతర్జాతీయ అంశాలపై చర్చలకు కేంద్రమవుతోంది. ఇంటర్నేషనల్ స్థాయిలో రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ లో పరస్పర సహకారం అందించుకునేకు నగరంలో గ్లోబల్ ఆర్ అండ్ డీ సమ్మిట్ -2019 సదస్సు నిర్వహిస్తున్�

    హేమమాలిని డ్యాన్స్ :  మంత్రి సుష్మా ఫిదా

    January 23, 2019 / 06:38 AM IST

    ఢిల్లీ : ప్రఖ్యాత బాలీవుడ్ నటి..క్లాసికల్ డ్యాన్సర్ హేమామాలిని నృత్య ప్రదర్శనను కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రశంసించారు. హేమామాలిని నృత్య ప్రదర్శన చూసి మాటలు రావడం లేదన్నారు. నా జీవితంలో తొలిసారి గొప్ప నృత్య ప్రదర్శనను చూశానన్నారు సుష్మ�

10TV Telugu News