ఈ వ్యాఖ్యలు చేసింది కేంద్ర ప్రహ్లాద్ జోషి. ఈయనకు ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక మరికొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే రాష్ట్రంలోని ప్రజలకు 200 యూన�
రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి అనేక అంశాలపై లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర సహకారంతో చేపట్టాల్సిన ప్రాజెక్టుల వ�
ప్రారంభోత్సవం అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ‘‘పనికిరాని, కాలుష్యం కలిగించే వాహనాలను దశలవారీగా నిర్మూలించడానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడం ద్వారా సర్క్యులర్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో, వాటిని పచ
బీఎస్ఎఫ్ కాల్పుల్లో ఓ గిరిజనుడి మృతిపై హోంశాఖకు మంత్రి నిసిత్ సమర్పించిన నివేదికపై ఆగ్రహంతోనే ఈ దాడికి పాల్పడినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి ముందు టీఎంసీ జాతీయ ప్రధాని కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సైతం నిసిత్ ప్రామాణిక్ మీ�
తాజాగా మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తరలించారు. వీటిని కునో పార్కులో వదిలారు. వీటికోసం పది క్వారంటైన్ ఎన్ క్లోజర్లను సిద్ధం చేశారు. ఇవి నెల రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి అబ్జర్వు చేస్తారు. అనంతరం వీటిని అడవిలోకి వదిలేస్తారు.
వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి మమతా బెనర్జీ అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఆమెకు అంతటి సామర్థ్యం ఉంది. అయితే భారతదేశంలో విభజన రాజకీయాలను అంతం చేసే శక్తి మమతకు ఉందనే విషయాన్ని నేను చెప్పలేను. కానీ ఇప్పటి పరిస్థితుల్లో అయితే మమత ప్రధాని అ
శనివారం షకీల్ మియాన్, జుద్దీన్ మియాన్లు నీలంపై దాడికి పాల్పడ్డారు. ఆమె తలపై, వీపుపై బలమైన కత్తిపోట్లు పడ్డాయి. మార్కెట్లోనే అందరి ముందు ఈ దాడి జరిగింది. అయితే ఆమెను రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేకపోయారు. స్పృహ తప్పే ముందు, తనపై దాడికి పా
విమోచన దినోత్సవాలను తెలంగాణ వ్యాప్తంగా వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు నిర్వహిస్తామని వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శనివారం సికింద్రాబాద్లో భారీ స్థాయిలో విమోచన దినోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్ర
తెలంగాణను వదిలేసి కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పర్యటిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ బిహార్ పర్యటనను కిషన్ రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్ నేల విడిచి సాము చేస్తున్నారని విమర్శించారు.
ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంపై వస్తున్న విమర్శలపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్లే రాష్ట్రంలో ధాన్యం సేకరణ చేయలేదన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని విమర్శించారు.