Home » Union Minister
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
గతంలో కిషన్ రెడ్డి ఉడాన్ స్కీమ్ లో మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేశారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని చెప్పుకొచ్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్పై కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
నాలుగు సార్లు శంకుస్థాపన జరిగి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలని ప్రాజెక్టు ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కడప స్టీల్ మాత్రమేనని షర్మిల అన్నారు.
ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడే వాళ్లకు తాను సంపూర్ణంగా మద్దతిస్తానని తెలిపారు.
డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ తీసుకొస్తున్నారు. 20 నిమిషాల్లో రైతులు రుణాలు తీసుకునేలా ఏర్పాట్లు..
Bandi Sanjay: బండి సంజయ్ ఎంతో కష్టపడ్డారని, ఆయనకు తగిన పదవి లభించిందని..
స్కిల్ ఇండియా డిజిటల్ అనేది అన్ని నైపుణ్య కార్యక్రమాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఉపయోగించే ఒక అత్యాధునిక వేదిక. గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నైపుణ్యాల మధ్య ఉన్న అంతరాలను పరిష్కరించడానికి భారతదేశం యొక్క విజయవంతమైన G20 ప్ర�
ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి పూనుకోవడంతో 'ఒక దేశం-ఒకే ఎన్నికలు' అంశం తెరపైకి వచ్చింది. అయితే ఈ ప్రత్యేక సమావేశాల వెనుక ప్రభుత్వ ఎజెండా ఏమిటనే విషయంపై అనురాగ్ ఠాకూర్ స్పందించలేదు
సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓ మీడియాతో మాట్లాడుతూ 2014 తాము సాధ్యం కాని తప్పుడు హామీలు ఇచ్చామని, అయితే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ వాగ్దానాలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు