Home » unlock
గత వారం కార్ఖానా, పాట్నీ, రాణిగంజ్ వంటి ప్రముఖ ప్రదేశాలతో సహా నగరంలోని వివిధ చెత్త డంప్లలో 'సెర్చ్’, 'అన్లాక్', 'డౌన్లోడ్' అని లేబుల్ చేయబడిన పెద్ద బోర్డులు కనుగొనబడ్డాయి. ఆశ్చర్యకరంగా ఈ బోర్డులు కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాలేదు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు శాంసంగ్ సంస్థ త్వరలోనే స్మార్ట్ఫోన్లను ఉపయోగించి కారు లాక్, అన్ లాక్ చేసే డిజిటల్ ‘కీ’ సిస్టమ్ను తయారుచేసేందుకు ప్లాన్ చేస్తుంది.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా హైకోర్టుతో పాటు అన్ని న్యాయస్థానాల్లో విచారణ ప్రారంభించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా ఉద్ధృతి తగ్గడంతో న్యాయస్థానాల్లో అన్లాక్ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించింది.
Unlock guidelines: తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించగా.. ఈమేరకు ప్రభుత్వం గైడ్లైన్స్ను విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గడంతో పూర్తి లాక్డౌన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీస
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రభుత్వం నెమ్మదిగా అన్ లాక్ వైపుగా అడుగులు వేస్తోంది.
Telangana Schools : పిల్లలు ఇక స్కూళ్లకు వెళ్లడానికి రెడీ కండి..కరోనా కారణంగా తాత్కాలికంగా మూత పడిన పాఠశాలలు తెరుచుకోనున్నాయి. మార్చి నెలాఖరు నుంచి ఇప్పటి వరకు స్కూళ్లు తెరుచుకోలేదు. దీంతో విద్యార్థులందరూ ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం కరోనా వైరస్ త�
సెంట్రల్ గవర్నమెంట్ అన్లాక్ 5 గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ఇందులో అక్టోబర్ 15 నుంచి థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని పర్మిషన్లు కూడా ఇచ్చింది. 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడపాలని, ప్రతి షో తర్వాత థియేటర్ను శానిటైజ్ చేయడం తప్పనిసరి అ
Telangana Wines Shops : తెలంగాణ రాష్ట్రం ఎక్సైజ్ శాఖకు కాసుల పంట పండుతోంది. మద్యం బాబులు కోట్ల రూపాయల మద్యాన్ని తాగేస్తున్నారు. నాలుగు నెలలు (మే, జూన్, జులై, ఆగస్టు) కాలంలో ఎక్సైజ్ శాఖకు ఏకంగా ఏడు వేల తొమ్మిది వందల ఏడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు. అంటే దా�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి, నెల జీతాలు పొందే ఉద్యోగులపైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. వేతన జీవులను కరోనా కాటేసింది. కొవిడ్-19 కారణంగా విధించిన లాక్డౌన్తో ఒక్క జూలైలోనే 50లక్షల మంది నెలసరి జీతాలు తీసుకునే ఉద్యోగులు ఉద�
కరోనా దెబ్బకి కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. భారీ సంఖ్యలో ఉద్యోగాలూ ఊడాయి. కొన్ని సంస్థలు 50, 70, 80 శాతం జీతాలు మాత్రమే చెల్లిస్తున్నాయి. ఇక, వ్యాపారాలు కూడా ఆశాజనకంగా సాగడం లేదు. దీంతో ఆర్థిక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నార�