Home » Unnao
Unnao Horror : Minor boy planned murder, Mixed Pesticide In Water To Kill Girl Who Rejected Her Proposal : ఓ 18 ఏళ్ల యువకుడు తన పక్క గ్రామంలోని యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఆ విషయం ఆ యువతికి చెప్పలేక, చెప్పలేక చెప్పాడు. కానీ ఆ యువతి అతడి ప్రేమను తిరస్కరించింది. ఆమెపై కోపం పెంచుకున్న యువకుడు ఎలాగై�
2017లో ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో బీజేపీ బహిషృత ఎమ్మెల్యే మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడింది నిజమేనని ఢిల్లీ కోర్టు తేల్చింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార కేసులో ఇవాళ(డిసెంబర్-16,2019)ఢిల్లీ తీస్హజారీ కోర్టు సంచలన త
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ముఖ్యంగా యూపీలో మహిళల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని యోగి సర్కర్ ప్రకటనలు చేస్తున్నప్పటికీ మహిళలపై దాడులు రోజురోజుకీ పెరిగుతున్నాయి తప్ప ఆగడం లేదు. ఇటీవల ఉన్నావోలో ఓ అత్యాచార బాధితు�
ఓ వైపు ఉన్నావ్ బాధితురాలి మృతి పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న సమయంలోనే ఉన్నావ్ జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉన్నావ్ జిల్లాలో జరిగింది. ఉత్తర్ప్రదేశ్ ఉన్నావ్ జిల్ల
ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఢిల్లీలోని సఫ్దార్గంజ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం రాత్రి 12గంటల సమయంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆ యువతి కన్నుమూసే కొన్ని క్షణాల ముందు మాట్లాడిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. చావుబ్రతుక�
ఉన్నావ్ బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ. రెండు రోజుల క్రితం అత్యాచారం కేసులో స్థానిక కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తున్న యువతిపై ఐదుగురు వ్యక్తులు దాడిచేసి కిరోసిన్ పోసి తగులబెట్టిన విషయం తెలి�
మరో విషాదం చోటు చేసుకుంది. దిశ ఘటనలో నిందితులను ఎన్ కౌంటర్ చేసిన క్రమంలో దేశ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమౌతుంటే…దేశ రాజధాని ఢిల్లీలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలు అర్థరాత్రి కన్నుమూసింది. మృత్యువుతో పోరాడుతూ చనిపోయింది. ఢిల్లీలోని సఫ్దార్�
కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఇవాళ(డిసెంబర్-6,2019)లోక్ సభలో దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో లోక్ సభ దద్దరిల్లింది. ఒకవైపు రామాలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతుంటే, మ
ఉత్తరప్రదేశ్ లో ఇవాళ(డిసెంబర్-5,2019)ఐదుగురు వ్యక్తులు ఉన్నావో అత్యాచార బాధితురాలిని సింధుపూర్ అనే గ్రామంలో సజీవదహనం చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే బాధితురాలి పరిస్థితి విషమించడంతో లక్నో నుంచి మెరుగైన ట్రీట్మెంట్ కోసం ఢిల్లీ�
దిశ ఘటన మరవకముందే మరో అమానుషం చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్లో అత్యాచార బాధితురాలిపై సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. లక్నోకి సమీపంలోని ఉన్నావ్ గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. కొన్ని నెలల క్రితం..ఉన్నావ్లో నివాసం ఉండే యువత