Home » UP Election
కొత్త భారత్ కోసం కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫొటోలను ఆదివారం ట్విట్టర్ లో షేర్ చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆ ట్వీట్ లో యోగి ఆదిత్యనాథ్
వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లో మరోసారి అధికారాన్ని చేజిక్కుంచుకొని 2024లో
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్పుర్ జిల్లాలో ఇవాళ(నవంబర్-16,2021)"పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే"ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 22వేల 500 కోట్ల రూపాయల ఖర్చుతో
వచ్చే ఏడాది ప్రారంభంలో జరగే ఉత్తరప్రదేశ్ లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే లక్ష్యంగా పావులు కుదుపుతున్నారు మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.
పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాను… మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్లతో పోల్చుతూ
సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నాను... మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్
2024లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు నాంది కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తర్ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీకి చెందిన కొందరు ముఖ్యనేతలు జంప్ కాగా
వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో పార్టీల మధ్య పొత్తుల కోలాహలం మొదలైంది. తాజాగా ఓం ప్రకాష్ రాజ్భర్ నేతృత్వంలోని