Home » UP Election
వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన "ఉత్తరప్రదేశ్"లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని మాజీ సీఎం అఖిలేష్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం వారణాశి పర్యటనలో భాగంగా గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించిన విషయం తెలిసిందే. అనంతరం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల్లో(పంజాబ్,ఉత్తరాఖండ్,ఉత్తరప్రదేశ్,మణిపూర్,గోవా)అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐదు రాష్ట్రాల్లోని ఓటర్ల మూడ్
ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్లో సరయూ కెనాల్ నేషనల్ ప్రాజెక్టును శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. సుధీర్ఘంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ప్రభుత్వం
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న ఉత్తరప్రదేశ్ లో ఇవాళ ప్రధాని మోదీ పర్యటించారు. గోరఖ్పుర్లో నిర్మించిన ఎయిమ్స్, ఫర్టిలైజర్ ప్లాంట్,ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్
ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ క్యాంపెయిన్ అంతా "మధుర"
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి మరణించిన రైతుల
మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో సంచలన రీతిలో కొత్త పొత్తులకు తెరలేచింది. యూపీ ఎన్నికల కోసం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ(SP)తో
హైదరాబాద్ ఎంపీ,ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రతినిధి రాకేశ్ టికాయత్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాలకు గాను ఎంఐఎం పార్టీ 100 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం ప్రకటించారు. పలు స్థానిక పార్టీలతో పొత్తు