Home » UPA
యూపీఏ కూటమిపై బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశంలో కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు తృణముల్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కృషి చేస్తున్నారు. ఇప్పటి
చమురు ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఇంధన ధరలు సెంచరీ దాటాయి. పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలు బయటకు తీయాలంటే
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ట్రెండ్స్ చూస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిప
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఫలితాల సరళిని గమనిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ�
INDIA భారతదేశం క్రమంగా ‘నిరంకుశత్వం’ వైపు పయనిస్తుందని స్వీడన్కు చెందిన V-DEM(వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ)ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. “విస్తృతమవుతున్న నియంతృత్వం(Autocratisation goes viral)” అనే టైటిల్ తో ఐదవ వార్షిక డెమోక్రసీ రిపోర్ట్ �
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి థ్యాంక్స్ చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన MGNREGA( మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) పథకంపై యూ టర్న్ తీసుకున్న మోడీకి థన్యవాదాలు అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఈ పథకం విజన్ న�
2013 జులైలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపై వెంటనే అనర్హత వేటు వేయాలని,ఒకవేళ తనకు విధించిన శిక్షకు వ్యతిరేకంగా సదరు ప్రజాప్రతినిధి దానిని హైకోర్టులో అప్పీల్ చేసినప్పటికి కూడా అనర్�
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్ సభలో మాట్లాడారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వమే కాదు పాలనలోనూ మార్పును ప్రజలు
జాతీయ పౌరపట్టిక(NRC).. జాతీయ జనాభా పట్టిక(NPR)కు ఎలాంటి సంబంధం లేదన్నారు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా. దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీపై ఇప్పుడు చర్చ అవసరం లేదన్నారు. ఎన్ఆర్సీపై కేబినెట్ సమావేశంలో కానీ, పార్లమెంట్లో కానీ చర్చ జరగలేదని సృష్టం చేశారు. జ